క్రీడలపై ఆసక్తి ఉన్న యువతి, యువకులను మరింత ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు సత్తా చాటారన్నారు. ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా ఎంతో మంది క్రీడాకారులను కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధి కోసం కేంద్రం 26 కోట్లు కేటాయించిందన్నారు కిషన్ రెడ్డి. అన్ని జిల్లాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్సులు నిర్మిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉస్మానియా యూనివర్సిటీలోని సీ గ్రౌండ్స్ లో ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా పలు స్పోర్ట్స్ కాంప్లెక్సుల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఓయూ వీసీ రవీందర్, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఖేలో ఇండియా స్కీమ్తో క్రీడాకారులకు ప్రోత్సాహం
- హైదరాబాద్
- August 29, 2021
లేటెస్ట్
- LSG vs KKR: లక్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్కతా
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?