టీఆర్ఎస్ ను గద్దె దించటానికే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో అవినీతి రూపంలో వేల కోట్లు వృదా అవుతున్నాయన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా.. హుజురాబాద్ లో బీజేపీ గెలవటం ఖాయమన్నారు. తెలంగాణ వచ్చాక నిరుద్యోగులు సహా.. ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి తెలంగాణ ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. దళితులకు ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి పేరుతో కేసీఆర్ మోసం చేశారని..బీసీలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. కుటుంబ పాలనను పక్కన పెట్టి తెలంగాణలో ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పలకబోతున్నారన్నారు. పాతబస్తీ అభివృద్ధిని ఎంఐఎం, టీఆర్ఎస్ లు అడ్డుకుంటున్నాయన్నారు. పాతబస్తీకి మెట్రోరైల్ ను ఎందుకు తీసుకురావటంలేదో చెప్పాలన్నారు. ఏడేళ్ళుగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారన్నారు.
కేసీఆర్ను గద్దె దించేందుకే బండి సంజయ్ యాత్ర
- హైదరాబాద్
- August 28, 2021
లేటెస్ట్
- ఇన్స్పిరేషన్ : మిల్స్ నుంచి ఫ్యాషన్స్ వరకు..
- తమాషా ఫొటోలు.. లోతైన అర్థాలు!
- ప్రచారానికి డబ్బుల్లేవని పార్టీ టికెట్ తిరిగిచ్చేసింది
- మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది?
- హైదరాబాద్ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్
- బుర్ఖాల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నరు : జనాబ్ జమాల్ సిద్ధిఖీ
- పరిచయం : అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటిగా
- ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ
- ప్రాంతీయ పార్టీల లీడరే ప్రధాని అయితడు
- అమిత్ షా ఫేక్ వీడియో కేసు .. పోలీస్ కస్టడీకి అరుణ్ రెడ్డి
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్