
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్.. ఎమ్మెల్యే హరీశ్రావు నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం అక్కడకు వెళ్లిన కేటీఆర్ రెండు గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారు. హరీశ్రావు తండ్రి అనారోగ్యంగా ఉన్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.