ఇండస్ట్రియల్ వ్యర్థాలు కలిసి బోడుప్పల్ రాచెరువులో లక్షల చేపలు మృతి

ఇండస్ట్రియల్ వ్యర్థాలు కలిసి బోడుప్పల్ రాచెరువులో లక్షల చేపలు మృతి

మేడిపల్లి, వెలుగు: నాచారం, మల్లాపూర్​లోని ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి వచ్చిన కెమికల్స్​తో​బోడుప్పల్​లోని రాచెరువులో సుమారు 20 లక్షల చేపలు చనిపోయాయి. కెమికల్ వేస్టేజ్ చెరువులో చేరకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు పీసీబీ అధికారులకు వినతిపత్రాలను అందజేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.