
లేటెస్ట్
కామారెడ్డి వార్షిక రుణ ప్రణాళిక రూ. 8,204 కోట్లు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ. 8,204 కోట్లుగా అధికారులు ప్రకటించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్ట్ ఆశిష్
Read Moreఅభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల/మెట్పల్లి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే అర్హులైన పేదలకు ఇందిరమ
Read Moreనాటు కోళ్ల షెడ్డుపై వీధి కుక్కల దాడి.. 250 కోళ్లు మృత్యువాత
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో ఓ నాటు కోళ్ల పెంపకం దారుడికి చెందిన నాటు కోళ్లపై కుక్కలు దాడి చేశాయి.
Read Moreపర్మిషన్ లేని చేపల చెరువులను స్వాధీనం చేసుకుంటాం : అడిషనల్ కలెక్టర్ డి.వేణు
గోదావరిఖని, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏరియాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులను స్వాధీనం చేసుకుంటామని కబ్జాకు గురైన ఇరిగేషన్&zwnj
Read Moreపానుగల్ మండలంలోని కేతేపల్లి ఎస్సీ కాలనీలో కొండచిలువ కలకలం
పానుగల్, వెలుగు: మండలంలోని కేతేపల్లి ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి నౌసోల్ల చెన్నమ్మ ఇంటి పరిసరాల్లో కొండచిలువ కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యా
Read MoreTatkal Tickets: తత్కాల్ టిక్కెట్లకు ఈ-ఆధార్ తప్పనిసరి.. రైల్వే మంత్రి ప్రకటన..
Railway News: దేశంలో కోట్ల మంది ప్రజలు నిరంతరం తమ ప్రయాణ అవసరాల కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వేలను వినియోగిస్తుంటారు. అయితే కొన్ని చివరి నిమ
Read Moreఅయిజ మండలంలోని బైనపల్లి కొనుగోలు కేంద్రానికి .. భారీగా ఏపీ వడ్లు
అయిజ, వెలుగు: మండలంలోని బైనపల్లి కొనుగోలు కేంద్రానికి వారం రోజుల కింద భారీగా ఏపీ వడ్లు రాగా, రైతులు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనప
Read Moreఅయోధ్యలో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట
అయోధ్య రామాలయంలో మరో అద్భుత కార్యక్రమం జరిగింది. అంగరంగ వైభవంగా .. రామ మందిరం మొదటి అంతస్థులో రామదర్బార్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుత
Read Moreభూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్ బదావత్ సంతోష్
కోడేరు, వెలుగు: భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కోడేరు మండలం
Read MoreAnushka Poster: అనుష్క పోస్టర్తో.. హైదరాబాద్లో ఇన్ని యాక్సిడెంట్లు జరిగాయా..!
క్రిష్ దర్శకత్వంలో 2010లో తెరకెక్కిన మూవీ వేదం. ఇందులో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో సరోజ అనే వేశ్య పాత్రల
Read Moreఏపీలో కరోనా కలకలం.. అనంతపురం జిల్లాలో తొలి కేసు నమోదు..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. రోజరోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 వేల 866 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. గత 2
Read Moreబోధన్ డివిజన్లో డెంగ్యూ కేసులు నమోదు కాకుండా చూడాలి : డీఎంహెచ్వో రాజశ్రీ
బోధన్, వెలుగు : బోధన్ డివిజన్లో డెంగ్యూకేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. బుధవారం బో ధన్ లోని జిల్లా ఆసుపత
Read Moreఎవరెస్ట్ శిఖరంపైకి చిన్నోనిపల్లి స్టూడెంట్
గద్వాల, వెలుగు: ఎవరెస్ట్ శిఖరాన్ని గట్టు మండలం చిన్నోనిపల్లి విలేజ్ కి చెందిన హైమావతి అధిరోహించారు. తూప్రాన్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశ
Read More