లేటెస్ట్

కామారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోలుకు 16 సెంటర్లు

కామారెడ్డి​, వెలుగు : జిల్లాలో జొన్నల కొనుగోలుకు 16 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు  మార్క్ ఫెడ్​ కామారెడి జిల్లా మేనేజర్ మహేశ్​​కుమార్ తెలిపారు.

Read More

పిల్లలకు తల్లిపాలు ఎంతో అవసరం : ఎంపీ డీకే అరుణ

పాలమూరు, వెలుగు: పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో అవసరమని మహబూబ్ నగర్  ఎంపీ డీకే అరుణ తెలిపారు. గురువారం సుషీనా హెల్త్  ఫౌండేషన్  ఆధ్వర్య

Read More

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయండి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

లింగంపేట, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అన్నారు.  గురువారం మండలంలోని ముస్తాపూర్​ గ్రా

Read More

ప్రకృతి పగబట్టింది: మయన్మార్​ లో 4.1 తీవ్రతతో మళ్లీ భూకంపం.. సహాయక చర్యల్లో ఆపరేషన్​ బ్రహ్మ

మయన్మార్​ దేశంపై ప్రకృతి పగబట్టింది.  వరుస భూకంపాలతో జనాలు విలవిల్లాడిపోతున్నారు. ఏప్రిల్​ 9న జరిగిన విధ్యంసం నుంచి బయటపడకముందే..  మళ్లీ 4.1

Read More

Puri Jagannadh : పూరి జగన్నాథ్‌ చిత్రంలో నటి టబు

నైంటీస్‌‌‌‌లో వచ్చిన ‘కూలీ నెంబర్ వన్‌‌‌‌’ మొదలు ఐదేళ్ల క్రితం వచ్చిన ‘అల వైకుంఠపురములో&rsqu

Read More

సంగారెడ్డి జిల్లాలో ఐపీఎల్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న యువకుల అరెస్ట్

రామచంద్రాపురం, వెలుగు: ఐపీఎల్​ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఎస్ వోటీ​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్

Read More

హరీశ్​రావుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : నర్సింహరెడ్డి  

పటాన్​చెరు, వెలుగు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు దళితులను కించపరిచేవిధంగా ఉప ముఖ్యమంత్రిని కుక్క తోకతో పోల్చడం దుహంకారానికి ప్రతీక అని పటాన్​చెరు

Read More

ఫిషర్ మెన్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా కల్లెడ నరేశ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫిషర్ మెన్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా కల్లెడ నరేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మ

Read More

రైతుకు అండగా కాంగ్రెస్ ​ప్రభుత్వం : మంత్రి దామోదర రాజనర్సింహ

పుల్కల్, వెలుగు: రైతుకు అండగా నిలిచేది కాంగ్రెస్​ప్రభుత్వమేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం చౌటకూర్​ మండలం తాడ్దాన్​పల్లి చౌరస్తాలోని ఫం

Read More

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్ టౌన్, నిజాంపేట్, వెలుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రోహిత్​రావు అన్నారు. గురువారం ఆయన మెదక్ మండలం బాలానగర్​లో సన్నబియ్యం పంపిణీ

Read More

పెండ్లయిన కుమార్తె కారుణ్య నియామకాన్ని పరిశీలించండి..పోలీసు శాఖకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పెళ్లయిన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలేనని, దీనికి సంబంధించి అన్ని పత్రాలతో సమర్పించిన వినతి పత్రాన్ని పునఃపరిశీలించి నిర్ణ

Read More

మంచిర్యాల  జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు :  కలెక్టర్ కుమార్ దీపక్ 

జిల్లాలో 321 సెంటర్ల ద్వారా సేకరణ 48 గంటల్లో రైతులకు అకౌంట్లలో డబ్బులు జమ  సన్నబియ్యం అమ్ముకుంటే రేషన్​ కార్డులు రద్దు మంచిర్యాల కలెక్టర

Read More

బోథ్​ మండలంలో  అక్రమంగా బెల్టు షాప్​లు నిర్వహిస్తే కఠిన చర్యలు : ఎస్సై ఎల్.ప్రవీణ్​కుమార్

ధన్నూర్​బి, కౌఠ బిలో రూ.2.24 లక్షల మద్యం స్వాధీనం బోథ్, వెలుగు: బోథ్​ మండలంలో అక్రమంగా బెల్టు షాప్​లు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యల

Read More