
లేటెస్ట్
అనుమానంతో నోట్లో విషం పోసి… నోటి చుట్టూ చున్నీ కట్టి..
తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే చంపిన విషాద ఘటన కోయంబత్తురూలో చోటుచేసుకుంది. మొదట పెళ్లికి ఒప్పుకున్న యువతి.. ఆ తర్వాత
Read Moreకరోనా చికిత్స కోసం స్పెషల్ హాస్పిటల్
కోరానా చికిత్స కోసం ప్రత్యేక హస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. శాఖ పరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు
Read Moreకరోనా వైరస్ పేరుతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవ్
కరోనా వైరస్ పేరుతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ గుర్తించిన న
Read Moreప్రపంచంలో నంబర్ వన్ కుబేరుడి ఆస్తి 26 కిలోలు!
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అందరికీ తెలుసుగా. అదేనండి.. ప్రపంచంలో నంబర్ వన్ కుబేరుడు. అవును, అదేంటీ ఆయన ఆస్తి కొన్ని లక్షల కోట్లు కదా. ఈ కిలోల కథే
Read Moreజీహెచ్ఎంసీ లారీ కింద పడి.. జీహెచ్ఎంసీ ఉద్యోగి మృతి
మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీహెచ్ఎంసీలో సూపర్ వైజర్గా పనిచేస్తున్న సౌందర్య.. అదే జీహెచ్ఎంసీకి చెందిన చెత్త లారీ కింద
Read Moreవరంగల్లో దారుణం: అప్పుతీర్చమన్నందుకు కత్తులతో దాడి
స్నేహితుడు దేవేందర్ రెడ్డి పరిస్థితి విషమం ములుగు జిల్లాలో ఘటన ములుగు, వెలుగు: వరంగల్ ప్రెస్ క్లబ్ ట్రెజరర్, ఫొటో జర్నలిస్ట్ బొమ్మినేని సునీల్ రెడ్డ
Read Moreపవన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పై వర్మ సెటైర్లు
పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దా మాఅని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘పింక్ ’ రీమేక్ చేస్తున్నాడని తెలిసినా.. అందులో ఆయన
Read Moreపడవ మునిగి 18 మంది జల సమాధి
బ్రెజిల్ లో ఘోర ప్రమాదం జరిగింది. అమెజాన్ అటవీ ప్రాంతంలో పడవ మునిగి 18 మంది జలసమాధి అయ్యారు. అమెజాన్ ఉపనది అయిన జారీలో ఈ ఘటన జరిగింది. సహాయక సిబ్బంది
Read Moreఢిల్లీ అల్లర్లు: ఐబీ ఆఫీసర్ శర్మ ఫ్యామిలీకి రూ.కోటి సాయం
అల్లర్లలో చనిపోయిన అంకిత్ శర్మ బ్రేవ్ ఆఫీసర్ అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొనియాడారు. శర్మ సాహసానికి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. ఆయన ఆత్మకు శాంత
Read Moreఢిల్లీ అల్లర్లపై లోక్ సభలో లడాయి
న్యూఢిల్లీ, వెలుగు: సోమవారం తిరిగి ప్రారంభమైన బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు.. తొలిరోజే టెన్షన్ల మధ్య సాగాయి. ఢిల్లీ అల్లర్లపై లోక్సభ, రాజ్యసభల్లో లొల్
Read Moreకరెంటు చార్జీల ఎంత పెంచాలనేది సీఎం నిర్ణయం
కరెంటు చార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం ఏ మేరకు పెంపు అన్నది సీఎం నిర్ణయిస్తారు: జగదీశ్రెడ్డి హైదరాబాద్, వెలుగు: కరెంట్ చార్జీల పెంపుపై త్వరలోన
Read Moreఢిల్లీ అల్లర్ల వెనుక పక్కా ప్లాన్
ప్లాన్ ప్రకారమే ఢిల్లీలో అల్లర్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమత ఆరోపణ కోల్కతా: ఢిల్లీ అల్లర్ల వెనుక పక్కా ప్లాన్ ఉందని వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బ
Read Moreమంచుతో ఇళ్లు గడ్డకట్టినయ్
ఇవేవీ మంచు ఖండంలో కట్టిన ఇగ్లూలు కాదు. సిటీలో జనం కట్టుకున్న ఇళ్లే. గాలులు మోసుకొచ్చిన మంచుతో గడ్డకట్టిపోయినయ్. అమెరికాలోని న్యూయార్క్, హాంబర్గ్ సి
Read More