
లేటెస్ట్
కాలేజీ భూములను కాపాడాలంటూ ఏబీవీపీ విద్యార్థుల ధర్నా
హైదరాబాద్ లోని నాంపల్లి నవీన్ మిట్టల్ ఆఫీస్ ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపర
Read Moreఢిల్లీ అల్లర్లలో ఫైరింగ్ చేసిన షారూఖ్ అరెస్ట్
ఢిల్లీ అల్లర్లలో తుపాకితో ఫైరింగ్ చేసిన షారూఖ్ ను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 24న నార్త్ ఈస్ట్ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో షారూఖ్ అన
Read Moreకరోనా ఎఫెక్ట్ : హాలిడేస్ ప్రకటించిన స్కూల్స్
కరోనా వైరస్ తో అప్రమత్తమైన ఢిల్లీకి చెందిన రెండు స్కూళ్ల యాజమాన్యం అప్రమత్తమైంది. నోయిడాకు చెందిన శ్రీరామ్ మిలీనియం స్కూల్, శివ నాడార్ స్కూల్ కు రెండ
Read Moreకారుతో బైక్ ను ఢీకొట్టిన రిటైర్డ్ పోలీస్
కారుతో బైక్ ను ఢీకొట్టి పరారయ్యాడు ఓ రిటైర్డ్ పోలీస్. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రం రాజీవ్ బైపాస్ లో జరిగింది. మంగళవారం పొద్దున కారును వేగంగా నడుపుకుం
Read Moreకరోనా ఎఫెక్ట్: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చిన ప్రముఖ కంపెనీ
కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు 20 దేశాలకు పైగా విస్తరించింది. బయటి దేశాల నుంచి ఎవరొచ్చినా వారికి పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వా
Read Moreకరోనా ఎఫెక్ట్ .. మేం ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వం
ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నకరోనా వైరస్ తో అందరు అలర్ట్ అవుతున్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాపిస్తున్న ఈ వైరస్ దాటికి ముఖ్యంగా విదేశీ టూర్ లకు
Read Moreఢిల్లీ అల్లర్లకు బాధ్యులైన వారిని శిక్షించండి…
ఢిల్లీ: ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి ప్రధానికి వివరించిన కేజ్రీవాల్.. బాధ్యులైన వారిని
Read Moreకేంద్రం హైఅలర్ట్ : నోయిడా స్కూల్ పిల్లలకు కరోనా టెస్ట్లు
కరోనా వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ హై అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాపించకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కరోనా సోకిన బాధితుల కుటుంబాల
Read Moreఅనుమానంతో నోట్లో విషం పోసి… నోటి చుట్టూ చున్నీ కట్టి..
తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే చంపిన విషాద ఘటన కోయంబత్తురూలో చోటుచేసుకుంది. మొదట పెళ్లికి ఒప్పుకున్న యువతి.. ఆ తర్వాత
Read Moreకరోనా చికిత్స కోసం స్పెషల్ హాస్పిటల్
కోరానా చికిత్స కోసం ప్రత్యేక హస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. శాఖ పరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు
Read Moreకరోనా వైరస్ పేరుతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవ్
కరోనా వైరస్ పేరుతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ గుర్తించిన న
Read Moreప్రపంచంలో నంబర్ వన్ కుబేరుడి ఆస్తి 26 కిలోలు!
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అందరికీ తెలుసుగా. అదేనండి.. ప్రపంచంలో నంబర్ వన్ కుబేరుడు. అవును, అదేంటీ ఆయన ఆస్తి కొన్ని లక్షల కోట్లు కదా. ఈ కిలోల కథే
Read Moreజీహెచ్ఎంసీ లారీ కింద పడి.. జీహెచ్ఎంసీ ఉద్యోగి మృతి
మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీహెచ్ఎంసీలో సూపర్ వైజర్గా పనిచేస్తున్న సౌందర్య.. అదే జీహెచ్ఎంసీకి చెందిన చెత్త లారీ కింద
Read More