
లేటెస్ట్
వాటమ్మా..వాటీజ్ డేటమ్మా..!: 02-02-2020
క్యాలెండర్ తేదీలో ఒకేసారి రోజు, నెల, సంవత్సరం రావడం అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఆ రోజు ఈ రోజో కావడంతో ఇవాళ్టి తేదీతో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.
Read Moreఅమెరికాలో అలరించిన చిన్నారుల భూకైలాస్
డల్లాస్: ఎల్లలు దాటినా.. మన భారతీయ సంస్కృతిని మరువలేదు. అమెరికాలోనూ మన కల్చర్ ను చాటారు చిట్టిపొట్టి విద్యార్థులు. భూకైలాసం నాటకంతో అలరించారు. శనివారం
Read Moreభారత్లో రెండో కరోనా కేసు నమోదు
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ కేసు భారత్లో రెండవది నమోదైంది. జనవరి 24న చైనా నుండి ఇండియాకు వచ్చిన ఒక వ్యక్తిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇది కేర
Read Moreఢిల్లీ చేరిన కరోనా రెండో ఫ్లైట్
చైనాలో చిక్కకున్న భారతీయులను తీసుకురావడానికి చైనా వెళ్లిన రెండో విమానం 323 మంది ప్రయాణికులతో తిరిగి ఢిల్లీ చేరింది. కరోనా దెబ్బకు చైనా నుంచి మనవాళ్లు
Read Moreవైద్య సేవలకు హబ్ గా హైదరాబాద్
అత్యాధునిక వైద్య సేవలకు నగరం హబ్ గా మారుతోందన్నారు మంత్రి ఈటల రాజేందర్. పేషంట్ల విశ్వాసం పొందినపుడే డాక్టర్లకు నిజమైన విజయమన్నారు. జాయింట్ రీప్లేస్ మె
Read Moreటార్గెట్ వైట్ వాష్ : కివీస్ తో భారత్ ఫైనల్ T20
కివీస్ ను వైట్ వాష్ చేసేందుకు టీమిండియాకు రెడీ అయ్యింది. ఫైనల్ పోరులో ఆతిథ్య జట్టుకు లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు కోహ్లీసేన ప్లాన్ చేస్తోంది. ఇవాళ ఐదో టీ20
Read Moreస్కాలర్ షిప్ దరఖాస్తుకు మరో చాన్స్
హైదరాబాద్ , వెలుగు: పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ నెల 15వ తేదీ వర
Read Moreసమత కేసుపై హైకోర్టులో అప్పీల్
ఆదిలాబాద్ జిల్లా సమత కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు దోషులు అప్పీల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని డిసైడయ్యారు. దోషులకు కోర్టు విధించిన 26 వేల రూపాయల జరిమానా
Read Moreనిర్భయ నిందితుల ఉరిపై ఇవాళ తీర్పు
నిర్భయ కేసులో ఇవాళ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేసులో నలుగురు దోషుల ఉరిపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేసింది కేంద్ర హోంశాఖ. కేంద్ర హోంశ
Read Moreమరో 3 కరోనా సస్పెక్టెడ్ కేసులు
హైదరాబాద్, వెలుగు: చైనా వెళ్లొచ్చిన ముగ్గురు వ్యక్తులు శనివారం దగ్గు, జలుబు లక్షణాలతో హెల్త్ డిపార్ట్ మెంట్ ను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లాకు చెంది
Read Moreభార్య తల నరికి చేతిలో పట్టుకొని జాతీయగీతం
భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అటువంటి వాటికి పెద్దగా రియాక్ట్ కానవసరం లేదు. కానీ, ఉత్తర ప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన భార్యతో జరిగ
Read Moreముఖ్యమైన రంగాలకు కేటాయించిన బడ్జెట్…
2 గంటల 40 నిమిషాల సేపు సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్. స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో చివరి రెండు పేజీలను చదవకుండానే ప్రసంగం ము
Read More