
లేటెస్ట్
చైనా నుంచి ఎవరూ ఇండియాకి రావొద్దు: ఇండియన్ ఎంబసీ
చైనాలో కరోనా వైరస్ కలకలంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా వాళ్లకు ఆన్ లైన్ లో జారీ చేసే ఈ – వీసా విధానాన్ని సస్పెండ్ చేస్తూ తక్షణం అమలులో
Read Moreఈ ఊతప్పం తింటే కరోనా వైరస్ రాదట
కరోనా.. చైనా దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తున్న వైరస్ మహమ్మారి. ఈ వైరస్ కారణంగా చైనాలో ఇప్పటికే 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దా
Read Moreర్యాష్ డ్రైవింగ్.. రెండు స్పోర్ట్స్ కార్లు సీజ్
ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఇద్దరు డ్రైవర్లను రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేశారు. పీవీ నరసిం
Read Moreయాంకర్ ప్రదీప్ మాచిరాజుపై కేసు నమోదు
టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో హీరోగా
Read Moreరోహిత్@14 వేల రన్స్.. 8వ ఇండియన్ ప్లేయర్ గా రికార్డ్
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 14 వేల రన్స్ చేసిన ఎనిమిదవ ఇండియన్ ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇవాళ న్య
Read Moreకరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ డేంజర్
ఏపీ మంత్రి కొడాలి నాని విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ డేంజర్ అని ఆయన అన్నారు. చంద
Read More5వ టీ20 మస్తు వెరైటీ: సేమ్ సీన్ రిపీట్
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ –భారత్ టీ20 సిరీస్ ఏ టైంలో మొదలైందో కానీ.. అన్నీ రికార్డులు, థ్రిల్లింగ్ సంఘటనలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికే 2 సూపర్ ఓవర్
Read Moreమరి కొన్నిరోజుల్లో పెళ్లి.. చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి
కరోనా వైరస్ తో బెంబేలెత్తిపోతున్నా చైనాలో కర్నూలుకు చెందిన యువతి చిక్కుకుంది. ఇవాళ ఢిల్లీకి వస్తుండగా చైనా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. వూహాన్ ప్ర
Read Moreరేణుకకు భవిష్యత్తు లేకుండా చేసిన రేపిస్ట్ చెన్న కేశవులు
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ను దారుణంగా హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆమెను చంపిన వాళ్లను ఉరితీయాలంటూ ప్రజలు రోడ్డెక్కెలా చేసిం
Read Moreమేడారానికి హెలికాప్టర్ సర్వీస్..టికెట్ ధరెంతంటే..
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మేడారం కుంభమేళకు ఇప్పటి నుంచి జనం క్యూ కట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ జాతరకు హెలికాప్టర్ సే
Read Moreవ్యవసాయంలో తెలంగాణ దూసుకుపోతుంది
వ్యవసాయంలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చింతల వెంకటరెడ్డికి హైదరాబాద్ లో ఆత్మీయ అభినందన సత్కారం ఏర
Read Moreఊరిని వదులుతూ కన్నీరు పెట్టుకున్న రైతులు
కొండ పోచమ్మ సాగర్ ముంపు గ్రామాలు తరలివెళుతున్నాయి. చివరి సారిగా మత ఇళ్లముందు పూజలు చేసుకుని.. ఊరు వదిలి వెళ్లడానికి సిద్దమయ్యారు గ్రామస్తులు. పుట్టి ప
Read More