ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఇద్దరు డ్రైవర్లను రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు స్పోర్ట్స్ కార్లను సీజ్ చేశారు. పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ పై రెండు స్పోర్ట్స్ కార్లు శంషాబాద్ నుండి మెహదీపట్నం వైపు హై స్పీడ్ తో వెళ్తున్నాయి. పోలీసులు వెంబడించి రెండు కార్లను పట్టుకున్నారు. TS09ET8055, GA07AC0001 నంబర్ గల రెండు స్పోర్స్ట్ కార్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
see more news
రోహిత్ మరో రికార్డ్.. 8వ ఇండియన్ ప్లేయర్ గా
మరి కొన్నిరోజుల్లో పెళ్లి.. చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి
మేడారానికి హెలికాప్టర్ సర్వీస్..టికెట్ ధరెంతంటే..