
లేటెస్ట్
ట్రూజెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
కడప నుంచి విజయవాడకు వెళుతున్న ట్రూజెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన వెంటనే విమానానికి ఓ పక్షి అడ్డురావడంతో విమానం అత్యవసరంగా ల్యా
Read Moreఅమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సెల్ ఫోన్లపై మరోసారీ భారీ ఆఫర్లు ప్రకటించింది. రిపబ్లిక్ డే కు ముందు జనవరి 19 నుంచి 22 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ తో డిస్కౌంట్
Read More‘కారును అదుపు చేయకపోతే ప్రజలకు ప్రమాదం’
అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న కారుకు ప్రజలు బ్రేక్ లు వేయాలన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కార్ స్టీరింగ్ కూడా MIM చేతుల్లో ఉందని ఆయన అ
Read Moreమా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అంతే.. మళ్ళీ ఒక్కటయ్యాం
2024 లో బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014 తర్వాత బీజేపీకి తమకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. దీనిపై ఇటీవల
Read Moreనిర్భయ కేసు: ఉరిశిక్ష మరింత ఆలస్యం.?
నిర్భయ దోషుల ఉరి శిక్ష ఆలస్యం అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దోషి ముఖేష్ పెట్టుకున్న క్షమాభిక్షను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. దాన్ని లెఫ్టినె
Read Moreఏ ఒక్క హామీని అమలు చేయలేదు.. చిత్తుగా ఓడించండి
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల మ్యానిపెస్టో, విజన్ డాక్యుమెంట్ ను ప్రకటించారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోష
Read Moreయూఎన్లో బెడిసి కొట్టిన పాక్ వ్యూహం
కశ్మీర్ అంశంపై మరోసారి పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. చైనా మద్దతుతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో లేవనెత్తేందుకు పాక్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. క
Read Moreమన పథకాలను వివరిస్తే చాలు.. గెలుపు ఖాయం
ఎన్నికల్లో పోటీ చేసిన తమ పార్టీ అభ్యర్థులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో ఆయన ఎన్నికల్లో అనుసరిం
Read Moreధోని కెరీర్ ముగిసినట్టేనా? బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి ధోనీ ఔట్!
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. ధోని పేరు లేకుండానే 2019-2020 భారత ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాను రిలీజ్ చేసిం
Read More‘TRS సర్కారు MIM చేతిలో కీలుబొమ్మ’
ఎన్నో పోరాటాలు చేసి నిజాం నుంచి స్వాతంత్ర్యం పొందితే… సీఎం కేసీఆర్ మళ్లీ నిజాంకు అధికారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రె
Read Moreసినీ ఫక్కీలో నగల బ్యాగ్ను ఎత్తుకెళ్లిన దొంగలు
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో చోరీ జరిగింది. ఉదయం శివసాయి గోల్డ్ షాప్ యజమాని … దుకాణం తెరిచే సమయంలో తన బైక్ పై పెట్టిన బ్యాగును ఇద్దరు దొంగలు ఎత్తుకె
Read Moreఎవరికి ఓటువేస్తే మంత్రి వద్దకు వెళ్లగలరో ప్రజలే తెలుసుకోవాలి
టీఆర్ఎస్ పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని అన్నారు మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ.. గెలిచే పార్
Read Moreకేసీఆర్కు ఓటు అడిగే హక్కు లేదు
యాదగిరిగుట్ట: రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలన్నారు గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్
Read More