
లేటెస్ట్
యువకుడు అరెస్ట్ : ప్రేమ ఒకరితో..పెళ్లి మరొకరితో
మల్కాజిగిరి, వెలుగు: ప్రేమించి..పెళ్లిచేసుకుంటానని చెప్పి ఓ యువతి మోసం చేసిన యువకుడిని మల్కాజిగిరి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ మన్మోహన్ యాద
Read Moreచాటింగ్ చేస్తోందని భార్య హత్య
గోదావరిఖని, వెలుగు : అనుమానంతో భార్యను హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్ కు చెందిన దుర్గం శ్రావణ్ జీఎం కాలనీకి చెందిన మౌనిక(28)ను పద
Read Moreపెళ్లిళ్ల సీజన్ : పూలకు ఫుల్ డిమాండ్
హైదరాబాద్ : సిటీలో ఫ్లవర్ మార్కెట్ లు జనంతో కిటకిటలాడుతున్నాయి.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫ్లవర్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఈసారి వర్షాలు లే
Read Moreయాపిల్ కొంటారు..డబ్బులివ్వరు
పంట బకాయిల విషయంలో ఇన్నాళ్లూ ఉత్తరప్రదేశ్ కేరాఫ్ అడ్రస్లా ఉండేది. ఆ రాష్ట్రంలో రైతుల నుంచి టన్నుల కొద్ది చెరకు కొన్న మిల్లుల యజమానులు పైసలు చెల్లిం
Read Moreపడకేసిన భూపంపిణీ పథకం
భూపంపిణీ పథకం పడకేసింది. దళితులకు మూడెకరాల భూమి పంచుతామన్న సీఎం కేసీఆర్ హామీ ప్రచారానికే పరిమితమైంది. తొలి ఏడాది హడావుడి చేసి సైలెంట్ అయ్యారు అధికారుల
Read Moreఇప్పుడే ఫైనల్ గురించి ఆలోచించడం లేదు: కోహ్లీ
సౌతాంప్టన్: ఫైనల్ కంటే ముందు వరల్డ్కప్లో చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇప్పుడిప్పుడే టైటిల్ పో
Read Moreహాక్ను నడిపిన తొలి మహిళగా మోహనా
డే ఫ్లైట్ సిలబస్ పూర్తి తొలి మహిళా పైలట్ గా చరిత్ర భారత వైమానిక దళానికి చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్ హాక్ను నడిపిన తొలి మహిళా పైలట్గా ఫ్లైట్
Read Moreఅమర జవాన్లకు నివాళులర్పించిన రాజ్ నాథ్ సింగ్
రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించారు. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. రక్షణశాఖ మంత్రి వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్
Read Moreరూ.2.4 లక్షలకు షూరిటీ.. రూ.2.7 కోట్లయింది
బంధువే కదా అని ఇంటిని షూరిటీగా పెట్టి రూ.2 లక్షలు లోన్గా ఇప్పించారు ఆ దంపతులు. కానీ, ఆ బంధువు వారిని మోసం చేశాడు. తీసుకున్న అప్పును కట్టలేదు. ఆ విషయ
Read Moreఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఇవాళ సమావేశం కానుంది. సోనియా నేతృత్వంలో కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సమావేశం కాన
Read More2 లారీలను ఢీకొట్టిన RTC బస్సు
కర్నూలు జిల్లా డోన్ సమీపంలో జాతీయ రహదారిపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన గరుడ బస్సు… రెండు లారీలను ఢీ కొట్టింది. దీంతో 9 మందికి
Read Moreమోడీ కేబినెట్లో ఈ ఆరుగురూ కీలకమే
కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోడీ కొత్త కేబినెట్లో ఆరుగురు ఆడవారికి చోటు లభించింది. అయితే మోడీ ఫస్ట్ టర్మ్ కేబినెట్ లో మహిళల సంఖ్య ఎనిమిది కాగా ఈ
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేస
Read More