లేటెస్ట్

స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత

ఉత్తరప్రదేశ్ అమేథిలో బీజేపీ నేత స్మృతి ఇరానీ సహచరుడు హత్యకు గురయ్యాడు. బరూలియ గ్రామంలో సురేంద్ర సింగ్‌ను ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున రాత్రి దుండగలు

Read More

జనగామలో దొంగల బీభత్సం

జనగామలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వాసవి కాలనీ, హర్షనగర్ లోని రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు దోచేశారు. ఒకరింట్లో 12 తులా

Read More

కేంద్ర మంత్రి పదవి …PMO నుంచి ఫోన్ వచ్చినా వెరిఫై చేసుకోండి

కేబినెట్ ఏర్పాటు పై రకరకాల కథనాలు వస్తుంటాయని, ఎంపీలను గందరగోళానికి గురిచేసేలా ఉంటాయని మోడీ అన్నా రు. ‘‘ఇప్పుడు అందరిలో జరిగే చర్చ కేంద్ర కేబినెట్ ఏర్

Read More

అందరి చూపు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సీటు పైనే

నల్గొండ లోక్ సభ సెగ్మెంట్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందటంతో అందరి దృష్టి హుజుర్ నగర్ వైపు మళ్లింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర

Read More

ప్రమాణ స్వీకారానికి రండి: మోడీకి జగన్ ఆహ్వానం

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(ఆదివారం) ఢిల్లీలో ప్రధాని మోడీని కుసుకున్నారు. ఈనెల 30వ తేదీన సీఎంగా

Read More

ప్రధాని మోడీని కలిసిన జగన్

ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రెండోసారి ఘన విజయం సాధించిన మోడీకి అభినందనలు తెలిపారు. ఏపీకి ప్రత్యేక

Read More

YSR విగ్రహం ధ్వంసం… వైసీపీ నాయకుల ధర్నా

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలదాసిపల్లి గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన  YSR విగ్రహం ధ్వంసమైంది.  శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు

Read More

ఏపి కొత్త డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపిగా దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ నియమితులు కానున్నారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సవాంగ్‌ 1963 జులై 10న జన్మించారు. ప్రస

Read More

మిస్సెస్ ఇండియా రన్నరప్ గా ఆదిలాబాద్ బ్యూటీ

ముంబైలో జరిగిన మిస్సెస్ ఇండియా పోటీల్లో ఆదిలాబాద్ కు చెందిన వర్షా శర్మ రెండో స్థానంలో నిలిచారు. శనివారం ఆమె నిజామాబాద్ కు వచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్య

Read More

లారీని ఢీ కొట్టిన కారు…డ్రైవర్ పరిస్థితి విషమం

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ ORR పై లారీ ని కారు ఢీకొట్టింది. కారు బలంగా లారీ ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో లారీ పూర్తి గా అగ్నికి ఆహుతి

Read More

ఏసీబీకి చిక్కిన మన్నాపూర్ VRO

సంగారెడ్డి జిల్లా మోగడంపల్లి మండలం మన్నాపూర్ VRO ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాసుపుస్తకం కోసం రైతు నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారు

Read More

అమరావతి ఎంపీగా టాలీవుడ్ హీరోయిన్

ఇప్పటి వరకు పార్లమెంట్ లో సినిమా రంగంనుంచి వచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో మరొకరు చేరిపోయారు. ఆమె ఎవరో కాదు… శ్రీను వాసంతి లక్ష్మి అనే

Read More