
లేటెస్ట్
మూసీ ఒడ్డున మినీ శిల్పారామం రెడీ
హైదరాబాద్, వెలుగు:భాగ్యనగర ప్రజలకు పల్లె అనుభూతి పంచేందుకు సిటీలో మరొక శిల్పారామం సిద్ధమయ్యింది. నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు
Read Moreమహీంద్రా XUV 500 కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్
మహింద్రా అండ్ మహింద్రా ఎక్స్యూవీ500 కు చెందిన కొత్త ఎంట్రీ లెవల్ డబ్ల్యూ3 వేరియంట్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ఢిల్లీ ఎక్స్షోరూం ధర
Read Moreబజాజ్ కొత్త అవెంజర్ స్ట్రీట్ 160
బజాజ్ ఆటో తన అవెంజర్ స్ట్రీట్ 160 మోడల్లో కొత్త వెర్షన్ను యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)తో మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ఢిల్లీ ఎక్స్
Read Moreభార్యకు మందుల కోసం వెళ్లాడు.. రైలు ఢీకొని నవ వరుడు మృతి
కామారెడ్డిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కామారెడ్డి మండలం దేవునిపల
Read Moreజెట్ ను కొనెటోళ్లు దొరకడం కష్టమే?
జెట్ ఎయిర్వేస్ ప్రస్తుత పరిస్థితిపై వైమానికరంగ నిపుణుడు ఒకరు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. ఈ కంపెనీలో వాటా అమ్మకానికి ఎస్బీఐ నేతృత్వంలో కన్సార్
Read Moreఐపీఎల్ ఫైనల్లో పర్యావరణంపై అవేర్ నెస్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫైనల్ వేదికగా వేస్ట్ మేనేజ్మెంట్పై కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగే మెగా ఫైనల్ ద
Read Moreఇంకెన్నాళ్లకు పసుపు బోర్డు..ఆర్మూర్ రైతన్న ఆక్రోశం
పట్టెడన్నం పెట్టే రైతన్న పుట్టెడు దు:ఖంతో బతుకు వెళ్లదీస్తున్నాడు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో 75 శాతం వ్యవసాయంపై ఆధారపడిన రైతాంగం ప్రస్తుతం 55 శా
Read Moreఎలక్షన్ రిజల్ట్స్ పై బెట్టింగులు..పందాల్లో 23 వేల కోట్లు?
లోక్సభ ఎలక్షన్లు మరో ఎనిమిది రోజుల్లో పూర్తవుతాయి. మొత్తం ఏడు దశల పోలింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11 న జరిగిన మొదటి విడత పోల
Read Moreఇప్పుడంతా లైవ్ స్ట్రీమింగ్ దే హవా..!
సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేయడం…నచ్చిన పోస్టులను షేర్ చేసుకోవడం ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడంతా సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ హవా నడుస్తోంది.
Read Moreబీజేపీకి ఫుల్ మెజారిటీ.. కాంగ్రెస్ కు 44 సీట్లు దాటవు : మోడీ
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పబోయేది ప్రాంతీయ పార్టీలేనన్న అంచనాలను ప్రధాని నరేంద్ర మోడీ కొట్టిపారేశారు. దేశంలో ఏ ప్రాంతంలోనూ బీజే
Read Moreరంజాన్ ఉపవాసం : డయాబెటిక్ పేషెంట్లూ జాగ్రత్త!
హైదరాబాద్, వెలుగు : ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రం. ఈ మాసమంతా ఉపవాసం ఉంటారు. అయితే ఈ ఏడాది రంజాన్ నెల మండు వేసవిలో వచ్చింది. ఉపవాసం చేయాలనుకునే డ
Read Moreసర్కార్ హాస్పిటల్స్ పని తీరుపై రోగుల నుంచి ఫీడ్ బ్యాక్
సర్కారీ దవాఖానల పని తీరుపై రోగుల నుంచే నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్ తరహాలో రోగికి ఫోన్ జేసి ఆరోగ
Read More