
లేటెస్ట్
IPLలో హర్భజన్ సింగ్ @ 150
ఐపీఎల్ లో హర్భజన్ సింగ్ అరుదైన మైలు రాయి అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో 150 వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా నిలిచాడు. శుక్రవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్
Read Moreఇవాళ నంద్యాలకు పవన్ కళ్యాణ్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూ జిల్లాలోని నంద్యాలకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇటీవల తుది శ్వాస విడిచిన ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని
Read MoreIPL ఫైనల్ మ్యాచ్కు .. భారీగా బందోబస్తు : సీపీ
హైదరాబాద్ : IPL సీజన్-12 క్లైమాక్స్ కి చేరింది. హైదరాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సీపీ మహేష్ భగవత్. శనివారం విలేక
Read Moreడూప్ తో గంభీర్ ఎన్నికల ప్రచారం: మనీష్ సిసోడియా
ఎర్రటెండలో ప్రచారం చేయలేక ఎంపీ అభ్యర్థులు బేజారైతున్నరు. ఆఖరి నిమిషంలో టికెట్లుపొందిన సెలబ్రిటీలైతే అరిగోసవడుతున్నరు. మాజీ క్రికెటర్ , ప్రస్తుతం ఈస్ట్
Read Moreమంచుతో నిండిన మనాలి రోడ్డు
హిమాచల్ ప్రదేశ్ రోహ్ తంగ్ పాస్ దగ్గర మంచును క్లియర్ చేస్తున్నారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనాలి, లేహ్ రోడ్డుపై పేరుకుపోయిన మంచును తొలగిస
Read Moreకొత్త టీమ్ ను ప్రజలే ఎన్నుకుంటారు : చంద్రబాబు
ఈ నెల 23న ప్రధాని మోడీని దేశ ప్రజలు తిరస్కరించటం ఖాయమన్నారు AP సీఎం చంద్రబాబు నాయుడు. మ్యాచ్ లో అంప్లైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్ నే ధ్వంసం చేసేల
Read Moreవాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం
భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ల డీల్ లో భాగంగా.. తొలి చాపర్ ను అరిజోనా తయారీ కేంద్రంలో భారత్ కు అప్
Read Moreప్రారంభమైన అఖిలపక్షం నిరసన దీక్ష
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర.. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రారంభమైంది. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తె
Read MorePHC సిబ్బంది నిర్లక్ష్యం : శిశువు మృతి
నిజామాబాద్ : PHC సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని కోరుతూ కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు బాధితులు ఆందోళన ని
Read Moreవార్నర్ పై ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ట్రోల్
బ్రిస్బేన్ : రెండు దేశాల మధ్య సిరీస్ ముంగిట ఆటగాళ్లు, అభిమానులు సూటిపోటి మాటలతో తమ ప్రత్యర్థు లను రెచ్చగొట్టడం సహజమే. కానీ, తమ దేశం ఆతిథ్యం ఇస్తున్
Read Moreచంద్రుడి ఫొటోలను తీసేందుకు చంద్రయాన్-2 రెడీ
చంద్రయాన్ 2 మిషన్లో భాగంగా 14 పేలోళ్లను చంద్రుడిపైకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కసరత్తు చేస్తోంది. జూలై 9 – జూలై 16 మధ్య చంద్రయాన
Read Moreపరిషత్ ఎన్నికల్లో తుమ్మలకు లెఫ్ట్.. రైట్ అయ్యింది!
జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓటు వేశారు. అయితే ఓటు వేశాక ఎడమ చేతి వేలికి బదులు కుడి చేతి వేలికి సిరా గుర్తు వేశారు ఎన్న
Read More