
లేటెస్ట్
రేపే లోక్ సభ ఆరో విడత పోలింగ్
లోక్ సభ ఎన్నికలకు ఆరో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. ఏడు రాష్ట్రాల్లో మొత్తం 59 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరో విడతలో బీహార్, జార్ఖండ్,
Read Moreమోడీపై చంద్రబాబు తప్పుడు ప్రచారం : కిషన్ రెడ్డి
ప్రధాని మోడీపై AP సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. మోడీతో కేసీఆర్, జగన్ కు సంబంధం ఉందని బాబు అంటున్నా
Read Moreఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళతాం: ఉత్తమ్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్ లో ఉత్తమ్, ,ఇంచార్జ్ కుంతియా, మాజీ మంత
Read Moreకొట్టుకున్న వీహెచ్-నగేశ్ : ఇందిరాపార్క్ దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ : ఇందిరాపార్క్ దగ్గర అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలో గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. పీ
Read MoreIPLలో హర్భజన్ సింగ్ @ 150
ఐపీఎల్ లో హర్భజన్ సింగ్ అరుదైన మైలు రాయి అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో 150 వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా నిలిచాడు. శుక్రవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్
Read Moreఇవాళ నంద్యాలకు పవన్ కళ్యాణ్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూ జిల్లాలోని నంద్యాలకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇటీవల తుది శ్వాస విడిచిన ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని
Read MoreIPL ఫైనల్ మ్యాచ్కు .. భారీగా బందోబస్తు : సీపీ
హైదరాబాద్ : IPL సీజన్-12 క్లైమాక్స్ కి చేరింది. హైదరాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సీపీ మహేష్ భగవత్. శనివారం విలేక
Read Moreడూప్ తో గంభీర్ ఎన్నికల ప్రచారం: మనీష్ సిసోడియా
ఎర్రటెండలో ప్రచారం చేయలేక ఎంపీ అభ్యర్థులు బేజారైతున్నరు. ఆఖరి నిమిషంలో టికెట్లుపొందిన సెలబ్రిటీలైతే అరిగోసవడుతున్నరు. మాజీ క్రికెటర్ , ప్రస్తుతం ఈస్ట్
Read Moreమంచుతో నిండిన మనాలి రోడ్డు
హిమాచల్ ప్రదేశ్ రోహ్ తంగ్ పాస్ దగ్గర మంచును క్లియర్ చేస్తున్నారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనాలి, లేహ్ రోడ్డుపై పేరుకుపోయిన మంచును తొలగిస
Read Moreకొత్త టీమ్ ను ప్రజలే ఎన్నుకుంటారు : చంద్రబాబు
ఈ నెల 23న ప్రధాని మోడీని దేశ ప్రజలు తిరస్కరించటం ఖాయమన్నారు AP సీఎం చంద్రబాబు నాయుడు. మ్యాచ్ లో అంప్లైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్ నే ధ్వంసం చేసేల
Read Moreవాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం
భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ల డీల్ లో భాగంగా.. తొలి చాపర్ ను అరిజోనా తయారీ కేంద్రంలో భారత్ కు అప్
Read More