
లేటెస్ట్
నెల్లూరు జిల్లాలో ఇవాళ పవన్ కల్యాణ్ ప్రచారం
జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ఇవాళ నెల్లూరు జిల్లాలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విజయవాడ నుంచి బయల్దేరి ఆయన కృష్ణపట్నం పో
Read Moreఅంకెలు అసాధారణం
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయంపై సుప్రీం వ్యాఖ్య న్యూఢిల్లీ, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేత న
Read Moreరాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,96,97,279
రాష్ట్రంలో 2 కో ట్ల 96 లక్షల 97 వేల 279 మందిఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు . వారిలో 1,49,19,751మంది పురుషులు
Read Moreనిజామాబాద్ లో 285 నామినేషన్లు.. రైతుల నిరసన
ఒక్కో ఊరు నుంచి దాదాపుగా ఇద్దరు రైతుల నామినేషన్ ఉదయం నుంచే కలెక్టరేట్ వద్ద బారులు నామినేషన్ వేసినవారు 224 మంది రాజకీయ నేతలు ఆపినా తగ్గని రైతులు పసుప
Read Moreకనీస ఆదాయ పథకం : విధివిధానాలు ప్రకటించిన కాంగ్రెస్
ప్రధాన ఎన్నికల హామీ అయిన కనీస ఆదాయ పథకం విధివిధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దేశంలోని 25 కోట్ల మంది పేదలకు కనీస ఆదాయం అందిస్తామన్నారు రాహుల్ గ
Read Moreనిజామాబాద్ లో బ్యాలెట్ పోలింగ్ … ముగిసిన నామినేషన్లు
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల ఊరేగింపులు, క
Read Moreఘనంగా వేములవాడ రాజన్న రథోత్సవం
వేములవాడ : రాజన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం రాత్రి రథోత్సవం జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి, పార్వతీ
Read Moreపెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
ధర్మారం : కారు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి దగ్గ
Read Moreకనీస ఆదాయ పథకం అమలు అసాధ్యం : నీతి ఆయోగ్
పనిచేయకుండా ఎవరికైనా భారీగా నగదు బదిలీ చేయడం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తుందని తెలిపింది నీతి ఆయోగ్. ఈ పధకం ఎన్నడూ అమలుకు నోచుకోదని చెప్
Read Moreదేశమంతటా నామినేషన్ల జోరు… పార్టీల్లో చేరికలు
దేశమంతటా నామినేషన్లు పర్వం కొనసాగుతోంది. కర్ణాటకలోని తుమకూరు నుంచి కాంగ్రెస్-JDS కూటమి అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ నామినేషన్ వేశారు. అక్కడే క
Read MoreIPL : పంజాబ్ బ్యాటింగ్
IPL సీజన్ -12లో భాంగంగా జరుగుతున్న ఇవాళ్టి మ్యాచ్ లో రాజస్థాన్, పంజాబ్ తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డ
Read More3 బకెట్ల నిండా కాయిన్స్ తో ఎలక్షన్ నామినేషన్
తమిళనాడు : ఎన్నికలవేళ పాపులారిటీ కోసం నాయకులు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. కొందరు నామినేషన్ టైమ్ లోనూ తమదైన స్టైల్ చూపిస్తుంటారు. తమిళనాడులో అమ్మా మక్కల
Read Moreఆలస్యంగా వెళ్లిన పాల్..నామినేషన్ నిరాకరణ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు భీమవరంలో చుక్కెదురైంది. ఆలస్యంగా రావడంతో.. ఆయన నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. సెల్ఫీల గోలలో పడ
Read More