లేటెస్ట్

నా మాటలను చంద్రబాబు వక్రీకరించారు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు: కూనంనేని హైదరాబాద్, వెలుగు:తాను టూరిజం డెవలప్మెంట్ చేయాలని చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వక

Read More

కూతురిని ప్రేమిస్తున్నాడని .. బర్త్​ డే రోజే యువకుడిని నరికి చంపిండు

పెద్దపల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య  యువకుడి పుట్టిన రోజే వెంటాడి చంపిన ప్రియురాలి తండ్రి  పెద్దపల్లి, సుల్తానాబాద్, వెలుగు: కూ

Read More

డిమాండ్ ఉన్న విత్తనాలు రెడీ చేయండి..ముందస్తుగానే అందుబాటులో ఉంచాలి: మంత్రి తుమ్మల

వచ్చే వానాకాలం సీజన్ విత్తన అవసరాలపై సమీక్ష హైదరాబాద్, వెలుగు: డిమాండ్ ఉన్న విత్తన రకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు అందుబాటులో ఉండేలా చర

Read More

కేటీఆర్ వితౌట్ హెల్మెట్

వారాసిగూడలో మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తొలుత యాక్టివా స్కూటీపై సికింద్రాబాద్ నుంచి కార్యకర్తలతో కలిసి అక్కడికి ర్యాలీ

Read More

సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ 600 రోజులు పూర్తి చేసుకున్న  సందర్భంగా కుషాయిగూడలో శుక్రవారం ఉచిత హ

Read More

ఇట్ల వరి కోతలు.. అట్ల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు

యాసంగి వడ్ల కొనుగోళ్లకు సివిల్ సప్లైశాఖ ఏర్పాట్లు రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి 8,200 కొనుగోలు సెంటర్లు కోతలు మొదలైన నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో

Read More

ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల ఫీజులపై నియంత్రణ ఉండాలి : ఎమ్మెల్సీ కోదండరాం

పీవైఎల్, పీవోడబ్ల్యూ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కోదండరాం ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్ల ఫీజులపై ప్రభుత్వ నియ

Read More

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ 600 రోజులు పూర్తి చేసుకున్న  సందర్భంగా కుషాయిగూడలో శుక్రవారం ఉచిత హ

Read More

హైకోర్టు అడ్వకేట్‌‌ అసోసియేషన్‌‌ అధ్యక్షుడిగా జగన్‌‌

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు అడ్వకేట్‌‌ అసోసియేషన్‌‌ అధ్యక్షుడిగా ఏ.జగన్‌‌ గెలుపొందారు. సమీప పత్యర్థి ఎస్‌‌.సుర

Read More

వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి.. పుస్తెలతాడు చోరీ

శామీర్ పేట, వెలుగు: శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఓ వృద్ధురాలికి బైక్​పై లిఫ్ట్ ఇచ్చి, కొంత దూరం వెళ్లాక ఆమె మెడలోని 2 తులాల పుస్తెలతాడు

Read More

85.8 శాతానికి చేరిన ద్రవ్యలోటు

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 2025 ఫిబ్రవరి చివరి నాటికి వార్షిక లక్ష్యంలో 85.8 శాతానికి చేరుకుంది.  కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్

Read More

మార్చ్ 30న రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు

హైదరాబాద్, వెలుగు : ఈ నెల 30న ఉదయం10 గంటలకు రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. ఉగాది వేడుకల నిర్వహణపై అధికారులతో దే

Read More

ఏటీఎం నుంచి డబ్బు తీస్తే రూ.23 చార్జీ

న్యూఢిల్లీ:  ఈ ఏడాది మే 1 నుంచి  ఏటీఎం నుంచి డబ్బులు విత్‌‌డ్రా చేయాలంటే రూ. 23 ఫీజు చెల్లించాల్సిందే. ఫ్రీ విత్‌‌డ్రాలు

Read More