లేటెస్ట్

చావుకు వెళ్తే.. చచ్చినంత పనయ్యింది: అంతిమయాత్రలో తేనెటీగల దాడి.. శవాన్ని రోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు..

ఏపీలోని అల్లూరి జిల్లాలో అనుకోని ఘటన చోటు చేసుకుంది.. అంతిమయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అంతిమయాత్ర జరుగుతుండగా.. తేనెటీగలు దాడి చేయటంతో శవాన్ని నడిర

Read More

మండలానికో సెల్ఫ్​ ఎంప్లాయిమెంట్​ యూనిట్ : కలెక్టర్  ఆదర్శ్  సురభి

వనపర్తి, వెలుగు: మహిళా సంఘాల ద్వారా ప్రతి మండలానికి ఒక స్వయం ఉపాధి యూనిట్  నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి గ్రామ

Read More

మొక్కజొన్న కొనుగోళ్లకు నిర్మల్ జిల్లాలో ఐదు సెంటర్లు

నిర్మల్, వెలుగు: మొక్కజొన్న కొనుగోళ్లపై ఆందోళనకు గురవుతున్న రైతులకు మార్క్ ఫెడ్ సంస్థ శుభవార్త చెప్పింది. కొద్ది రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా మొక్కజొన

Read More

కడెం ప్రాజెక్టును పరిశీలించిన సేఫ్టీ బృందం

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును శుక్రవారం ప్రాజెక్టు స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ బృందం సభ్యులు పరిశీలించారు. హైడ్రో మెకానికల్ ఎ

Read More

వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దుచేయాలి : ముస్లిం సంఘాల నాయకులు

ఖానాపూర్, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టం 2024ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఖానాపూర్ పట్టణానికి చెందిన పలువురు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘాల న

Read More

బాసర సరస్వతి ఆలయానికి రూ.53.36 లక్షల ఆదాయం

73 గ్రాముల బంగారం, 2.1 కిలోల వెండి బాసర, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్ర

Read More

బస్వాపూర్​లో తొమ్మిది ఇండ్లల్లో చోరీ

భిక్కనూరు ( కామారెడ్డి)​, వెలుగు : మండలంలోని బస్వాపూర్​లో తాళాలు వేసిన తొమ్మిది ఇండ్లల్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికుల వివరాల  ప్

Read More

ఆర్టీసీ రిక్రూట్​మెంట్ లో అక్రమాలు.. ఆర్ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఆసిఫాబాద్, వెలుగు: ఆర్టీసీ రిక్రూట్​మెంట్ లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ ఆదిలాబాద్ ఆర్ఎంపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫాబాద్​

Read More

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్...16 మంది మావోలు మృతి

చత్తీస్ ఘడ్  మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మార్చి 29న సుక్మాజిల్లా కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో   భద్రత దళాలు, పోలీసులకు మధ్

Read More

కుళ్లిన మాంసం.. బూజు పట్టిన స్వీట్లు .. వెంకటేశ్వర స్వీట్ హోమ్​కు నోటీసులు

మామ్స్ కిచెన్ అండ్ రెస్టారెంట్​కు రూ.5 వేల జరిమానా ఆదిలాబాద్, వెలుగు: కుళ్లిన మాంసం, బూజు పట్టిన స్వీట్లను రోజుల తరబడి ఫ్రీజర్​లో ఉంచి వ్యాపార

Read More

మయన్మార్, థాయిలాండ్ భూకంపం: 700 దాటిన మృతుల సంఖ్య..

మయన్మార్, థాయిలాండ్ లో శుక్రవారం భూకంపం కలకలం రేపిన సంగతి తెలిసిందే..ఈ భూవిలయంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైన ఈ భూప్రకంపనల వ

Read More

జనగామ వ్యవసాయ మార్కెట్​కు నాలుగు రోజులు సెలవులు

జనగామ అర్బన్, వెలుగు: జనగామ వ్యవసాయ మార్కెట్​కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు జనగామ వ్యవసాయ కమిటీ చైర్మన్​ బనుక శివరాజ్​యాదవ్ శుక్రవారం ఓ ప్రకట

Read More

మెదక్ జిల్లాలో ఉత్సాహంగా ఉగాది కవి సమ్మేళనం 

    పాల్గొన్న నందిని సిధారెడ్డి  మెదక్, వెలుగు: ఉగాది పండుగ పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌&

Read More