
లేటెస్ట్
రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డ అమెజాన్, ఫ్లిప్కార్ట్.. ఫేక్ ISI మార్క్తో దందా.. 3500 ఐటమ్స్ సీజ్..!
ఒకటి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన సంస్థ.. అమెజాన్.. మరోటి ఇండియా లీడింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్. ఇండియన్ ఆన్ లైన్ మార్కెట్ ను శాసిస్తున్న ఈ రెండూ కలిసి
Read MoreGT vs MI: పొగిడి పక్కనపెట్టారు: ముంబై జట్టులో యువ సంచలనానికి నో ఛాన్స్
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో యువ సంచలనాన్
Read Moreగూగుల్ పిక్సెల్9a స్మార్ట్ఫోన్ వచ్చేస్తుందోచ్.. ధర,ఫీచర్లు,స్పెసిఫికేషన్లు అదుర్స్
Google తన మిడిల్ రేంజ్ కొత్త స్మార్ట్ఫోన్ Pixel 9a ను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్దమైంది.Google కంపెనీ Pixel A-సిరీస్లో భాగం అయిన ఈ స్మార
Read Moreఛీ..ఛీ.. సిగ్గులేకపోతే సరి.. కన్నతల్లి గురించి ఏంటీ కూతలు.. స్వాతి సచ్దేవా వీడియోపై దుమారం
స్టాండప్ కామెడీ పేరుతో నోటికొచ్చిన చెత్తంతా వాగుతూ విమర్శలు ఎదుర్కొంటూ, వివాదాల్లో చిక్కుకుంటూ.. కొందరు యూట్యూబర్లు కోరి కొరివితో తల గోక్కుంటున్నారు.
Read MoreSrisailam: శ్రీశైలంలో కన్నుల పండువగా ఉగాది మహోత్సవాలు.. నంది వాహనంపై ఆది దంపతుల దర్శనం
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం (మార్చి 29) మహాసరస్వతి అలంకార రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. నంది వాహనంపై మళ
Read MoreGT vs MI: అదరగొట్టిన గుజరాత్ టాపార్డర్.. ముంబై ముందు భారీ టార్గెట్!
ఐపీఎల్ లో మరో హై స్కోరింగ్ గేమ్ అభిమానులని అలరించనుంది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింద
Read Moreగంజాయితో పట్టుబడిన కూకట్పల్లి కాలేజ్ విద్యార్థులు.. విలువ రూ.లక్ష పైనే..
హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీగా గంజాయి బయటపడుతోంది. ఇటీవలే బీటెక్ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా మరో కాలేజ్ విద్యార్థులను అదుపులోకి తీసు
Read MoreMyanmar Earthquake:మయన్మార్,థాయిలాండ్కు భారత్ సాయం
మయన్మార్, థాయిలాండ్ భారీ భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. పెనువిధ్వంసంతో రెండు దేశాల ప్రజలు గజగజవణికిపోయారు. భూకంపాల ధాటికి మృతుల సంఖ్య గంటకు పెరుగ
Read Moreకొత్త "బార్" లకు ప్రభుత్వం అనుమతి.. దరఖాస్తు ఫీజు లక్ష రూపాయలు.. వాపస్ ఇయ్యరు..!
హైదరాబాద్: కొత్త "బార్" లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో కొత్త బార్లకు రేపు(మార్చి 30, 2025) నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత
Read Moreపంజాబ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్పై దాడి..ఒకరు మృతి
పంజాబ్ యూనివర్శిటీ కచేరీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో విద్యార్థి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలోని సౌత్ క్యాంపస్లో నిర్వహి
Read More2008 నాటి అవినీతి కేసు..మాజీ హైకోర్టు న్యాయమూర్తికి క్లీన్చిట్
2008నాటి అవినీతి కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నిర్మల యాదవ్కు క్లీన్చిట్ ఇచ్చింది ప్రత్యేక సీబీఐ కోర్టు. అప్పట్లో సంచలనం సృష్టించ
Read MoreMyanmar earthquake: మయన్మార్ భూకంపం.. 16 వందలు దాటిన మృతుల సంఖ్య.. ఇంకా శిథిలాల కిందే వందల మంది..
మయన్మార్: భూకంపం ధాటికి మయన్మార్ తీవ్రంగా దెబ్బతిన్నది. భూకంపం కారణంగా చనిపోయిన మయన్మార్ ప్రజల సంఖ్య శనివారం రోజుకు(మార్చి 29, 2025) 16 వందల 44కు పెరి
Read Moreజర భద్రం.. హైదరాబాద్లో ఈ హాస్పిటల్స్కు పొరపాటున కూడా పోవొద్దు..!
ప్రజల ఆరోగ్యం అంటే వ్యాపార సరుకు అన్నట్లుగా మారింది పరిస్థితి. పేరుకు ముందు డాక్టర్ అని చేర్చుకుంటే సరి.. డబ్బులు రాలుతాయి అన్న ధోరణిలో అక్రమంగా, అర్హ
Read More