లేటెస్ట్

అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల వస్తువులు ఈజీగా కొంటం : పీయూష్ గోయల్

  ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తోంది..ఇంతకంటే ఎక్కువ దిగుమతులు అవసరం: గోయల్ ఇప్పటికే  ఏడాదికి రూ.4.5 లక్షల కోట్ల వస్తువులు కొంటున్నం బో

Read More

ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై అనుమానాలు : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

  బీజేపీ స్టేట్​ చీఫ్​ రాంచందర్​ రావు  భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఫోరెన్సిక్​ లాబ్ లో అగ్నిప్రమాదంపై అనుమానాలున్నాయని, వెంటనే విచ

Read More

పెట్టుబడుల గ్రౌండింగ్ స్పీడప్

ఎంఓయూలను వేగంగా కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు అమలు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ‘రియల్ టైమ్ డాష్ బోర్డు’ ఉత్తర్వులు జారీ

Read More

ఫ్లైఓవర్‌‌‌‌పై ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు!

ఢిల్లీలోని పీర్​గఢీ ఫ్లైఓవర్ పై మిస్టరీ ఆత్మహత్యలా లేక ఎవరైనా మర్డర్ చేశారా.. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీలు ఆసుపత్రికి తరలింపు న్యూఢిల్లీ

Read More

బీసీలు తమ వర్గానికే ఓట్లు వేయాలి..బీసీ జేఏసీ చైర్మన్  జాజుల శ్రీనివాస్  గౌడ్  పిలుపు

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్  ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా జనరల్  స్థానాల్లో ఎన్నికల బరిలో నిలబడిన బీసీలను గెల

Read More

జీహెచ్ఎంసీలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ పాలన

మూడు కార్పొరేషన్ల జీవో విడుదల?   స్పెషల్ ఆఫీసర్లను నియమించే అవకాశం    ముగ్గురు కమిషనర్లు, ముగ్గురు స్పెషల్​ ఆఫీసర్లు హ

Read More

కేటీఆర్ పై చర్యలు తీసుకోండి : చైర్మన్ రాజేష్ కుమార్

    ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లం

Read More

యూరియా కోసం వచ్చి ..రోడ్డు ప్రమాదంలో రైతు మృతి..రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొని యూరియా కోసం వచ్చిన రైతు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలకేంద్రంలో సాగర్

Read More

అభివృద్ధి పేరుతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వేల కోట్లు స్వాహా: మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రాజెక్టుల్లో కమీషన్లు దండుకుని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది: మంత్రి వివేక్ వెంకటస్వామి  దోచుకున్న సొమ్ములో వాటాల కోసమే కల్వకుంట్ల క

Read More

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కానిస్టేబుల్  సస్పెన్షన్

చేర్యాల, వెలుగు: కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌‌లో పని చేస్తున్న కానిస్టేబుల్  కె.రమేశ్ ను సస్పెండ్  చేస్తూ సిద్దిపేట పోలీస్  కమ

Read More

తిరుపతి లడ్డూపై ఏకసభ్య కమిటీతో విచారణ జరిపించాలి.. శ్రీ శివ పీఠం అధిపతి శివ స్వామి..

పంజాగుట్ట, వెలుగు: తిరుపతి లడ్డూ విషయంలో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని, ఈ వ్యవహారంపై ఏక సభ్య కమిటీతో విచారణ జరిపించాలని శ్రీ శివ పీఠం అధిపతి శివ స్వా

Read More