లేటెస్ట్

టాబ్లెట్ పీసీ మార్కెట్ 20 శాతం అప్.. యాపిల్ నంబర్ వన్

న్యూఢిల్లీ: భారతదేశ టాబ్లెట్ పీసీ మార్కెట్ 2025 జూన్ క్వార్టర్​తో పోలిస్తే ఈసారి 20 శాతం వృద్ధి సాధించింది. ఈ మార్కెట్‌‌లో యాపిల్ దాదాపు మూడ

Read More

కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు.. ఈ వారం మార్కెట్ పైకే..

న్యూఢిల్లీ: ఈ నెల 14తో ముగిసిన వారంలో ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(ఎఫ్‌‌ఐఐలు) నికరంగా రూ.3,048 కోట్లను భారత మార్కెట్ల నుం

Read More

భారత్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి

సరిహద్దు సమస్యలసై అజిత్ ​దోవల్​తో చర్చలు బీజింగ్: భారత్, చైనా సరిహద్దు సమస్యలపై చర్చలు జరిపేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం (ఈ నెల

Read More

పెరిగిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు.. 2025-26 మొదటి క్వార్టర్లో 47 శాతం

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జూన్​ క్వార్టర్లో (మొదటి క్వార్టర్​) భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు

Read More

ఇన్వెస్టర్లకు షాకిచ్చిన కొత్త తరం టెక్ కంపెనీలు

గత ఐదేళ్లలో 25 కంపెనీలు పెద్దగా లాభాలివ్వలే.. బెంగళూరు: గత ఐదేళ్లలో మార్కెట్‌‌లో లిస్టింగ్ అయిన కొత్త తరం టెక్ కంపెనీలు ఇన్వెస్టర్లక

Read More

సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ మహబూబాబాద్, వెలుగు: బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్​ జీవితాన్న

Read More

వంట నూనె దిగుమతులు 16 శాతం తగ్గుదల.. గత నెల 15.48 లక్షల టన్నులకు పతనం

న్యూఢిల్లీ: రిఫైన్డ్, క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులు తగ్గడం వల్ల జులైలో మనదేశ వంట నూనె దిగుమతులు ఏడాది లెక్కన 16 శాతం తగ్గాయి. మొత్తం 15.48 లక్షల టన్నుల

Read More

అమీర్ పేటలో తీరనున్న వరద కష్టాలు... సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనులు స్పీడప్

కన్సల్టెన్సీ దక్కించుకున్న ఎన్సీపీ సంస్థ నెల రోజుల్లో బల్దియాకు రిపోర్ట్      డీపీఆర్ ఫైనల్ కాగానే టెండర్లు హైదరాబాద్ సిటీ,

Read More

అమెరికా, ఇండియా మధ్య ఆగిన బీటీఏ చర్చలు

పర్యటనను రద్దు చేసుకున్న యూఎస్ బృందం న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద (బీటీఏ) చర్చల్లో పాల్గొనేందుకు ఈ నెల 25 న ఇండియాకు రావాల్సిన అమెరి

Read More

ఎడతెరిపి లేని వాన..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉప్పొంగిన వాగులు

    నిజామాబాద్​ జిల్లాలో అర్ధరాత్రి నుంచి పొద్దున వరకు..     కామారెడ్డి​ జిల్లాలో తెల్లవారుజాము నుంచి రోజంతా..  &

Read More

ఏఐ స్టార్టప్‌‌ పెట్టిన పరాగ్ అగర్వాల్‌‌: ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి వైదొలిగాక మూడేళ్లు సైలెంట్‌‌

న్యూఢిల్లీ: ఎన్‌‌ఆర్ఐ,  ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్​) మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌‌  ప్యారలల్‌‌ వెబ్‌‌ సిస

Read More

వరద ఉధృతం..పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

మేడారం జంట వంతెనలను తాకుతూ ప్రవహిస్తోన్న జంపన్నవాగు మేడిగడ్డ బ్యారేజీకి 3.10 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం జయశ

Read More

నేషనల్ మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ షురూ.. ఆకట్టుకున్న మిల్లెట్ టీ, మిల్లెట్ వైన్‌‌

హైదరాబాద్, వెలుగు: మూడు రోజుల నేషనల్ మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ హైదరాబాద్‌‌లోని హైటెక్ సిటీ మినర్వా హాల్‌‌లో శనివారం ప్రారంభమైంది.

Read More