లేటెస్ట్

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్కి కవిత.. లేఖ వివాదం తర్వాత ఫస్ట్ టైం ఫామ్హౌస్కు..

సిద్ధిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్న క్రమంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ వద్ద హడావిడి కనిపించింది. ఎర్రవల

Read More

రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం.. కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు స్పాట్ డెడ్..

సాగర్ రోడ్డుపై  ఘోర  ప్రమాదం చోటు చేసుకుంది. కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల

Read More

మీ సమస్యలు పరిష్కరిస్తం..ఉద్యోగుల జేఏసీకి భట్టి ,శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి హామీ

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని ఉద్యోగుల జేఏసీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ర, మంత్రులు శ్రీధర్ బా

Read More

చండ్రుగొండ మండలంలో భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్య

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఘటన చండ్రుగొండ, వెలుగు : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శివరామకృష్ణ

Read More

స్పీడ్ అందుకున్న రేషన్.. వారంలోనే 50 శాతానికి పైగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ

వెంటవెంటనే స్టాక్​ తెప్పిస్తున్న ఆఫీసర్లు  షాపుల వద్ద తగ్గుతున్న జనం నెలాఖరు వరకు కొనసాగనున్న పంపిణీ  యాదాద్రి, వెలుగు : జి

Read More

నత్తనడకన మెడికల్ కాలేజీ పనులు!

నాలుగేండ్లుగా కొనసాగుతున్న బిల్డింగ్​ నిర్మాణం  రూ. 540 కోట్లతో చేపట్టిన పనుల్లో కానరాని పురోగతి! మూడేండ్లుగా నర్సింగ్​ కాలేజీలోనే మెడికల్

Read More

రాష్ట్రానికి యూఏఈ కంపెనీలు.. రూ.2 వేల కోట్ల పెట్టుబడులు

మంత్రి శ్రీధర్​బాబు సమక్షంలో శైవ గ్రూప్, టారానిస్ ​కేపిటల్ సంయుక్తంగా​ అగ్రిమెంట్‌‌ 5 స్థానిక కంపెనీలతో కుదిరిన ఎంవోయూ.. 5 వేల మందికి ల

Read More

హైదరాబాద్ ఓఆర్ఆర్ పైనుంచి పడ్డ కెమికల్ ట్యాంకర్... వాహనాన్ని తొలగిస్తుండగా మంటలు

శామీర్ పేట, వెలుగు: శామీర్​పేట పోలీస్​స్టేషన్​పరిధిలోని హైదరాబాద్​ ఔటర్​రింగ్​రోడ్డు పైనుంచి ఓ కెమికల్​ట్యాంకర్​కిందపడింది. వాహనాన్ని తొలగిస్తుండగా కె

Read More

గోదావరిలో మునిగి పాస్టర్ మృతి

మణుగూరు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లేపల్లి వద్ద గోదావరిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చర్చి పాస్టర్  చనిపోయ

Read More

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అభివృద్ధి శూన్యం : ఎంపీ రఘునందన్ రావు

నాగర్ కర్నూల్ టౌన్ వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని మెదక్​ ఎంపీ రఘునందన్​రావు పేర్కొన్నారు. మంగళవారం నాగర్​కర్నూల్​లో మీడ

Read More

తెలంగాణలో ఒకేసారి 12 చోట్ల ఏసీబీ సోదాలు.. ఇరిగేషన్ శాఖలో SEగా పనిచేసిన నూనె శ్రీధర్ అదుపులోకి

తెలంగాణలో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. బుధవారం (జూన్ 11) ఒకేసారి 12 చోట్ల సోదాలు చేస్తున్నారు.   గతంలో ఇరిగేషన్ శాఖలో SEగా పనిచేసిన నూనె శ్రీధర్

Read More

వనజీవి రామయ్య స్ఫూర్తితో.. కోటి విత్తనాల సేకరణ

కాజీపేట, వెలుగు: పద్మశ్రీ దివంగత వనజీవి రామయ్య స్ఫూర్తితో వరంగల్  నగరం కాజీపేటకు చెందిన ప్రకాశ్  అనే యువకుడు కోటి విత్తనాల సేకరణ కార్యక్రమాన

Read More