లేటెస్ట్

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజు రాయితీ: హైదరాబాద్ డీఈఓ ఆర్.రోహిణి

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని హైదరాబా

Read More

చనిపోయిన అమ్మానాన్నలు స్క్రీన్ మీద ప్రత్యక్షం

ఏఐ ద్వారా ఫంక్షన్ లో వీడియో చూసి ఓ బాలిక ఆనందం, ఉద్వేగం తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతున్న పిల్లలు కరీంనగర్, వెలుగు:

Read More

నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా.. టెర్రరిజాన్ని అంతమొందిస్తాం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

11 ఏండ్ల మోదీ పాలనలో ఉగ్రదాడులు తగ్గినయ్ బలమైన సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని వ్యాఖ్య బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం హ

Read More

సిజేరియన్ల దందా ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం

ఒక్కో  సిజేరియన్​కు రూ.70 వేల నుంచి లక్ష వరకు ఫీజు  ప్రైవేట్ ఆస్పత్రుల్లో 90 శాతం, సర్కారు ఆస్పత్రుల్లో 56 శాతం సిజేరియన్లు సిద్ది

Read More

టీపీసీసీలో.. పాలమూరుకు పెద్దపీట

ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురికి చోటు సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు కార్యవర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యూత్​ లీడర్లు మహబూబ్​నగర్, వ

Read More

బాలికలపై వివక్ష చూపొద్దు : యునిసెఫ్ దక్షిణ భారత చీఫ్  జలలాం తపస్సే

నర్సంపేట, వెలుగు: బాలికల పట్ల వివక్ష చూపకుండా వారిని ప్రోత్సహించాలని యునిసెఫ్  దక్షిణ భారత చీఫ్  జలలాం తపస్సే సూచించారు. మంగళవారం గ్రామీణ పే

Read More

ఇది చూస్తే కామారెడ్డి హోటల్స్లో తినరు.. నల్లటి నూనె, ముక్కిపోయిన పిండి.. కిచెన్ చూస్తే ఇక అంతే!

కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి జిల్లాలోని హోటల్స్, ఫ్లోర్ మిల్​పై స్టేట్​ఫుడ్ సేఫ్టీ టాస్క్​ఫోర్స్​ టీమ్​  మంగళవారం (జూన్ 10)  దాడి

Read More

జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోండి: రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్

ఎల్బీనగర్, వెలుగు: ఈ నెల14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులందరూ వినియోగించుకొని, కేసులను పరిష్కరించుకోవాలని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్

Read More

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇక్కడే అమ్ముకోవచ్చు.. సిద్ధిపేటలో తొలి ఫ్యాక్టరీ రెడీ!

365 ఎకరాల్లో..రూ.300 కోట్లతో ఏర్పాటు    తుది దశకు చేరిన పనులు  ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు సన్నాహాలు స్థానికంగానే  రైతుల

Read More

హైదరాబాద్ ఉప్పల్లోని సరస్వతి నగర్ సైడ్ ఉండేటోళ్లకు ఈ ముచ్చట తెలుసా..?

ఎల్బీనగర్, వెలుగు: సీబీఐ పేరుతో ఓ రిటైర్డ్ సైంటిస్ట్ నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.1.34 కోట్లు కొట్టేశారు. బెంగళూరులో హ్యుమన్ ట్రాఫికింగ్ కింద కేసు రిజిస్

Read More

నిర్మల్ జిల్లాలో దివ్యాంగురాలి వద్దకే వెళ్లి వాంగ్మూలం తీసుకున్న జడ్జి

నిర్మల్, వెలుగు: కోర్టు మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ఉన్న ఓ దివ్యాంగురాలి వాంగ్మూలాన్ని ఆమె కూర్చున్న కారు వద్దకే వచ్చి నమోదు చేశారు నిర్మల్​ జడ్జి. వి

Read More

విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా.. శాశ్వత అంగ వైకల్యానికి రూ.80 లక్షలు

నలుగురు కుటుంబసభ్యులకు కూడా రూ.20 లక్షల వరకు బీమా సౌకర్యం  ఎస్‌‌బీఐతో ప్రభుత్వం ఒప్పందం  ఈ బీమా పథకం చిరస్థాయిలో నిలిచిపోతు

Read More

గొత్తికోయల ఆక్రమణలో.. 26 వేల ఎకరాల అటవీ భూమి..ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి ఆక్రమణ

దట్టమైన అడవులను నరికివేసి పోడు వ్యవసాయం ఖాళీ చేయించి తిరిగి మొక్కలు నాటే ప్రయత్నంలో అటవీఅధికారులు ఆక్రమిత భూముల్లోకి వెళ్తే గొత్తికోయల దాడులు

Read More