లేటెస్ట్

 మహబూబ్​నగర్​ జిల్లాలో దంచికొట్టిన వాన.. చల్లబడ్డ వాతావరణం

-వెలుగు స్టాఫ్​ ఫొటోగ్రాఫర్​, మహబూబ్​నగర్​ : మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో వర్షం దంచి కొట్టింది. ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దాదాపు గంటన

Read More

రామాయంపేట మండలం రాయిలాపూర్ లో అకాల వర్షం.. తడిసిన ధాన్యం

రామాయంపేట, నిజాంపేట, వెలుగు: జిల్లాలో పలుచోట్ల బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రామాయంపేట మండలం రాయిలాపూర్ లో కుండపోత వాన పడగా కొనుగోలు కేంద్రం

Read More

సాంకేతిక విప్లవానికి నాంది రాజీవ్ గాంధీ : నీలం మధు 

పటాన్​చెరు, వెలుగు: సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని కాంగ్రెస్ ​నేత నీలం మధు అన్నారు. బుధవారం రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుక

Read More

లోతట్టు ప్రాంతాల ముంపుపై అలర్ట్ గా ఉండండి : కలెక్టర్ విజయేందిర బోయి

ఆఫీసర్లకు కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాలు  మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  వర్షాల వల్ల లోతట్లు ప్రాంతాలు జలమయమై ప్రాణ, ఆస్తి నష్టం

Read More

ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూరు/కోటపల్లి, వెలుగు: ధాన్యం కొనుగోలు ప్రక్రియ స్పీడప్ చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చెన్నూర్ మండలం కిష్

Read More

సరస్వతి పుష్కర సంరంభం .. భారీగా తరలి వచ్చిన భక్తులు

జయశంకర్​ భూపాలపల్లి/ మహదేవ్​పూర్, వెలుగు :  సరస్వతి పుష్కరాలతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. బుధవారం ఏడురోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరల

Read More

మందమర్రిలో 108 కలశాలతో హనుమంతుడికి అభిషేకం

ఘనంగా ముగిసిన రజతోత్సవాలు కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయ రజతోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం 108 కలశాలతో వాయుపుత్రుడికి &nbs

Read More

మలేషియా జైలు నుంచి  విడుదలైన లింగాపూర్ వాసులు

కేటీఆర్​ను కలిసిన బాధితులు కడెం, వెలుగు: ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి అక్కడ అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద అరెస్టయిన కడెం మండలం లింగాపూర్, &nbs

Read More

అజొల్లా మొక్కలతో అధిక పాల ఉత్పత్తి : కలెక్టర్​ ప్రావీణ్య

శాయంపేట(ఆత్మకూరు), వెలుగు: తక్కువ ఖర్చుతో  అజొల్లా మొక్కల పెంపకం చేపట్టి, దాణాలో కలిపితే అధిక పాల ఉత్పత్తిని పెంచవచ్చని హనుమకొండ కలెక్టర్​ ప్రావీ

Read More

మందమర్రిలో జీతాలు చెల్లించాలని కాంట్రాక్ట్​ కార్మికుల ధర్నా

కోల్​బెల్ట్, వెలుగు: జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ మందమర్రి ఏరియాలోని సులభ్​కాంట్రాక్ట్​ కార్మికులు ధర్నా చేపట్టారు. సింగరేణి సులభ్​వర్కర్స్​ యూ

Read More

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

వెలుగు, నెట్​వర్క్​:మాజీ ప్రధాని దివంగత రాజీవ్​గాంధీ సేవలు మరువలేనివని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో రాజీవ్ గాంధీ వర్ధంత

Read More

భీమారం మండలంలో భూభారతికి 2148 అప్లికేషన్లు

సాదాబైనామా దరఖాస్తులే 1010 భూ సమస్యల పరిష్కారం దిశగా 62 అప్లికేషన్లు కుంటాల మండలంలో 667 దరఖాస్తులు భూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ జై

Read More

సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం .. లోతట్టు ప్రాంతాలు జలమయం

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో బుదవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సూర్యాపేటలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాం

Read More