
లేటెస్ట్
హైదరాబాద్లో సీఎంను కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే
తొర్రూరు, వెలుగు: నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి
Read Moreయూపీలో ఘోరం: పెళ్ళికి వెళ్లి వస్తూ గుంతలో పడ్డ కారు.. ఐదుగురు మృతి..
ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది.. పెళ్ళికి వెళ్లొస్తున్న కారు గుంతలో పడి.. ఐదుగురు మృతి చెందగా... మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం (
Read Moreఎల్కతుర్తిలో మొరంతో నిండిన కాల్వలు.. చెరువును తలపిస్తున్న పొలాలు
ఎల్కతుర్తి, వెలుగు : బీఆర్ఎస్ సభ నేపథ్యంలో ఎల్కతుర్తిలో పంట కాల్వలను మొరంతో పూడ్చడంతో వాన నీళ్లు పంట పొలాల్లో నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. నీళ్లు
Read Moreత్వరలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రోసిడింగ్స్ అందజేస్తాం : మంత్రి కొండా సురేఖ
కాశీబుగ్గ/ ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రోసిడింగ్ కాపీలను అందజేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొ
Read Moreఫోన్ చోరీకి గురైతే సీఈఐఆర్ లో నమోదు చేయాలి : సీపీ అనురాధ
పోగొట్టుకున్న 100 ఫోన్లను అందజేసిన సీపీ అనురాధ సిద్దిపేట రూరల్, వెలుగు: ఎవరైనా ఫోన్పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ లో డాటా నమ
Read Moreప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలి : ఎమ్మెల్సీ అంజిరెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని, ప్రైవేట్కు ధీటుగా మార్చాలని గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. శుక
Read Moreరైతులు ఉద్యాన పంటలపై దృష్టిపెట్టాలి : హార్టికల్చర్ కమిషనర్ యాస్మిన్ భాష
ములుగు, వెలుగు: రైతులు ఉద్యాన పంటలపై దృష్టిపెట్టాలని ఉద్యానవన కమిషనర్ యాస్మిన్ భాష సూచించారు. శుక్రవారం శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యా
Read Moreపీఏసీ పదవితో బాధ్యత పెరిగింది : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణు
Read Moreసదాశివపేటలో ఉచిత వైద్య సేవలు అభినందనీయం : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట, వెలుగు: ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద
Read Moreజహీరాబాద్ లో ఆర్అండ్ బీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
జహీరాబాద్, వెలుగు: రోడ్ల మరమ్మతులో నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులపై ఎమ్మెల్యే మాణిక్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం జహీరాబాద్ సమీపం
Read MoreIndia Covid Cases Rise: కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నయ్.. 3 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మరోసారి కల్లోలం రేపుతోంది. యాక్టివ్ కరోనా కేసులు 3వేలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 2వేల 710 యాక్టివ్ కరోనా కేసులు
Read Moreపశువుల తరలింపునకు పర్మిషన్ తీసుకోవాలి : కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి, వెలుగు : పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి వెటర్నరీ డాక్టర్ల అనుమతి తీసుకోవాలని కలెక్టర్హనుమంతరావు సూచించారు. బక్రీద్ పండుగను పురస్
Read Moreఆయిల్పామ్ సాగుపై దృష్టి పెట్టాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: రైతులు ఆయిల్పామ్సాగుపై దృష్టిపెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్రవారం హుస్నాబాద్లో ఆయిల్పామ్సాగుపై  
Read More