లేటెస్ట్

కూకట్ పల్లి : పేకాటరాయుళ్లు అరెస్టు

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ కాలనీలో పేకాట స్థావరంపై ఆదివారం బాలానగర్​ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి, 9 మందిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారయ్యాడు.

Read More

పానుగల్ ఖిల్లాలో బయటపడ్డ అరుదైన ‘పులివేట వీరగల్లు’ విగ్రహం

పానుగల్ వెలుగు: వనపర్తి జిల్లాలోని పానుగల్ ఖిల్లాలో క్రీ.శ.13,14వ శతాబ్దాల నాటి అరుదైన ‘ పులివేట వీరగల్లు’ ప్రతిమను తెలంగాణ చరిత్ర పరిశోధక

Read More

జీపీవో, సర్వేయర్ఎగ్జామ్ సెంటర్ల తనిఖీ

వికారాబాద్​, వెలుగు: జీపీవో, లైసెన్స్​డ్​సర్వేయర్ల నియామక పరీక్షలను ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్​లో నిర్వహించారు. ఎగ్జామ్​సెంటర్​ను కలెక్

Read More

మొక్కల ద్వారా జీపీలకుఇన్ కమ్.. ఒక్కో మొక్కకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు..!

ఒక్కో మొక్కకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు చెల్లింపు 30 ఏండ్లు ఇచ్చేలా సర్కార్ తో ‘ఐయోరా’ అగ్రిమెంట్  ఇప్పటికే యాదాద్రి జిల్లాలో గ

Read More

మెదక్ జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కదలిక..సర్వేకు రూ.1.08 కోట్లు మంజూరు

  పథకం పూర్తయితే 40 వేల ఎకరాలకు సాగునీరు  ఐదు మండలాల రైతులకు ప్రయోజనం  మెదక్/రేగోడ్, వెలుగు: మెదక్ జిల్లాలోని రేగోడు,

Read More

నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీసే హైపటైటిస్...వైరల్ హైపటైటిస్ గురించి చాలా మందికి తెలియదు

లక్షణాలతో దీన్ని గుర్తించలేం  ముందస్తు పరీక్షలతోనే నివారణ కేర్ ​హాస్పిటల్స్​ డాక్టర్ ఆకాశ్​ హైదరాబాద్ సిటీ, వెలుగు : కాలేయ సంబంధిత వ్

Read More

బోగస్ పింఛన్లకు చెక్! .. లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి

రేపటి నుంచే నమోదు ప్రక్రియ ప్రారంభం పకడ్బందీగా చేపట్టాలని డీఆర్డీవోలకు సెర్ప్ ఆదేశం పోస్ట్ ఆఫీస్​లో బోర్డులపై పింఛన్​ దారుల జాబితా హైదరాబా

Read More

రైస్ మిల్లర్ల వద్దనే యాసంగి ధాన్యం..2022–23కు చెందిన వడ్లు పక్కదారి!

మొత్తం ధాన్యం విలువ రూ.301 కోట్లు 17,415 ఎమ్ టీ ఎస్ లు మాత్రమే రికవరీ చేసుకున్న కాంట్రాక్టర్ రికవరీ ధాన్యం విలువ రూ.35 కోట్లు మిగతా రూ.265.91

Read More

కొత్త రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పథకాలు!.. పలు గ్యారంటీలతోపాటు ఆరోగ్యశ్రీకి లింక్

   స్పెషల్ డ్రైవ్ చేపట్టే యోచనలో ప్రభుత్వం      30 లక్షల మందికిపైగా లబ్ధి  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో

Read More

ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యలపై జులై 28న ఓపెన్ కోర్టు హియరింగ్

ట్యాంక్ బండ్, వెలుగు: రాష్ట్రంలోని పలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, ఇప్పటివరకు జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన

Read More

ఆత్మగౌరవంతో జీవించాలి : మాడభూషి శ్రీధర్

ముషీరాబాద్, వెలుగు: యువకులు ఆత్మగౌరవంతో జీవించగలిగే సామాజిక, ఆర్థిక పరిస్థితులున్న సమాజం రావాలని కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆకాంక్

Read More