వరంగల్ ఎంజీఎంలో ల్యాబ్ టెక్నిషియన్ ఖుర్షిద్ మరణానికి ప్రభుత్వం, వైద్యాదికారులు భాద్యత వహించాలంటూ మెడికల్ ఉద్యోగ సంఘాల నేతలు అందోళన చేపట్టారు. సుమారు గంటన్నర సేపు ఎంజీఎంలో నిరసన వ్యక్తం చేసారు. కరోనా బారిన పడ్డ పేద రోగులకు పరీక్షలు చేసి ప్రాణాలు కాపాడిన ల్యాబ్ టెక్నిషియన్.. కరోనా బారిన పడి.. వైద్యం అందించాలని కోరితే.. ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. డాక్టర్లు.. ల్యాబ్ టెక్నిషియన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లనే ఖుర్షిద్ మరణించాడని ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖుర్షిధ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని, అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ల్యాబ్ టెక్నిషియన్ మృతిపై వరంగల్ ఎంజీఎంలో నిరసన
- తెలంగాణం
- August 3, 2020
లేటెస్ట్
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
- నార్సింగి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
- పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి
- ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి
- వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు
- జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం
- 1350 కోట్లు పెండింగ్.. GHMC ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ఆందోళన
- సంబరాలకు సిద్ధం అవ్వండంటూ ట్వీట్.. వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి...
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ఏం చేయాలి..?
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!