బలరాంపూర్ : చిరుత దాడిలో 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బలరాంపూర్ జిల్లాలోని సొహెవ్లా అటవీ ప్రాంతంలో నుంచి ఓ చిరుత బాలు గ్రామంలోకి ప్రవేశించింది. రుక్మిణి అనే 8 ఏళ్ల బాలికను చిరుత అడవిలోకి ఈడ్చుకెళ్లి ప్రాణాలు తీసింది. శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం కోసం హస్పిటల్ కి తరలించామని డివిజనల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్ కే మిట్టల్ తెలిపారు. బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా అందించినట్లు చెప్పారు. చిరుతను పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలు వాడుతున్నామని, త్వరలో దాన్ని పట్టుకుంటామని చెప్పారు. గ్రామస్థులు ఎవరూ తమ పిల్లలను ఒంటరిగా బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.
అడవిలోకి ఈడ్చుకెళ్లి తినేసింది : చిరుత దాడిలో బాలిక మృతి
- దేశం
- March 10, 2019
లేటెస్ట్
- కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
- V6 DIGITAL 15.05.2024 AFTERNOON EDITION
- Vidya Vasula Aham Trailer: పెళ్ళాం పెళ్ళామే..పేకాట పేకాటే..ఫుడ్డుని బెడ్డుని గొడవలతో కలపకూడదు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- భూమి హద్దు గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
- కేరళలో హైఅలర్ట్: పెరుగుతున్న H1N1 కేసులు
- Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్ సిరీస్లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!
- వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో బయటపడ్డ వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడేపుట్టిన బాబు మృతి
- పెళ్లికెళ్లి వస్తుంటే.. భార్యను చంపి, భర్తను కొట్టారు
- కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురిని ఢీ కొట్టిన ట్యాంకర్
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్