బలరాంపూర్ : చిరుత దాడిలో 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బలరాంపూర్ జిల్లాలోని సొహెవ్లా అటవీ ప్రాంతంలో నుంచి ఓ చిరుత బాలు గ్రామంలోకి ప్రవేశించింది. రుక్మిణి అనే 8 ఏళ్ల బాలికను చిరుత అడవిలోకి ఈడ్చుకెళ్లి ప్రాణాలు తీసింది. శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం కోసం హస్పిటల్ కి తరలించామని డివిజనల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్ కే మిట్టల్ తెలిపారు. బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా అందించినట్లు చెప్పారు. చిరుతను పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలు వాడుతున్నామని, త్వరలో దాన్ని పట్టుకుంటామని చెప్పారు. గ్రామస్థులు ఎవరూ తమ పిల్లలను ఒంటరిగా బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.
అడవిలోకి ఈడ్చుకెళ్లి తినేసింది : చిరుత దాడిలో బాలిక మృతి
- దేశం
- March 10, 2019
లేటెస్ట్
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు