రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చిరుత కలకలం సృష్టించింది. పిల్లిపల్లి గ్రామ శివారులోని భిక్షపతి అనే వ్యక్తి పొలంలో కట్టేసి ఉన్న ఆవు దూడను చంపి తినేసింది. అలాగే మరో దూడపై దాడి చేసి గాయపరిచింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం
- తెలంగాణం
- January 18, 2022
లేటెస్ట్
- హరీశ్.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే : రాజగోపాల్రెడ్డి
- మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్
- ఖమ్మంలో రెబల్స్ గుబులు
- పరదా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
- రాయ్బరేలీ నుంచి పోటీకి వరుణ్ గాంధీ నో
- హైదరాబాద్లో38 మందినామినేషన్లు ఆమోదం
- ఆ ఒక్కటీ అడక్కు మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్
- పాలమూరుకు స్పెషల్ స్టేటస్ తేలేదంటున్నరు, నేనేమన్నా కేంద్ర మంత్రినా: డీకే అరుణ
- సీఎం ఛోటే భాయ్.. పీఎం బడే భాయ్ : కేసీఆర్
- రుణమాఫీ చేసి తీరుతం : మంత్రి పొన్నం
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు