పైసలియ్యరు… జాబులియ్యరా..?.. బీబీనగర్ ఎయిమ్స్ లో రైతుల ధర్నా

పైసలియ్యరు… జాబులియ్యరా..?.. బీబీనగర్ ఎయిమ్స్ లో రైతుల ధర్నా

బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ప్రారంభం సందర్భంగా.. ఎయిమ్స్ కు భూములిచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఇంత వరకు రూపాయి కూడా పరిహారంగా చెల్లించలేదని మండి పడుతున్నారు. రంగాపురానికి చెందిన వేల ఎకరాల భూములు తీసుకుని.. తమని ఉపాధి హామీ పనులకు కూడా రానివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు.