ముదిరాజ్లు రాజకీయంగా రాణించాలి : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

ముదిరాజ్లు రాజకీయంగా రాణించాలి : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

మరికల్​, వెలుగు : ముదిరాజ్​లు రాజకీయంగా రాణించాలని మహబూబ్​నగర్​ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్​ ముదిరాజ్ కోరారు. ఆదివారం మరికల్​లో మండలంలోని సర్పంచ్​లు, ఉపసర్పంచ్​లు, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు. 

ప్రజా సమస్యలు పరిష్కరించి,  ముదిరాజ్ సంఘానికి మంచిపేరు తీసుకరావాలని ఆయన కోరారు. మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు క్రాంతికుమార్​, పెద్దవిజయ్​కుమార్, సరఫ్​ నాగరాజ్, కె.నారాయణ, గాదం మల్లేశ్, పి.శ్రీనివాస్​, బొంబాయి కొండప్ప, శేఖర్​, పి.నర్సింలు పాల్గొన్నారు.