రైల్వే స్టేషన్ లలో సెక్యురిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇకపై విమానాశ్రయాలను తలపించే సెక్యురిటీ వ్వవస్థకు రంగం సిద్ధం చేసింది. ప్రధాన రైల్వే స్టేషన్లలోని అన్ని మార్గాలను మూసివేసి కేవలం ఒకే వైపు ఎంట్రీ గేట్ పెట్టనున్నారు. సెక్యురిటీ చెకింగ్ ను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండోలు పర్యవేక్షిస్తారు. దీంతో టికెట్లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎవరు పడితే వారు స్టేషన్ లోకి వెళ్లకుండా.. అసాంఘీక శక్తులు స్టేషన్ లోకి ప్రవేశించకుండా ఈ చర్యలు ఉపయోగనడతాయని అంటున్నారు అధికారులు. ఇప్పటికే ప్రభుత్వం 114.18 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మొదట ముఖ్య మైన నగరాలలో భద్రత పెంచనున్నారు ఆతర్వాత మిగితా రైల్వేస్టేషన్ లలో భద్రత పెంచునున్నారు. ఫస్ట్ లిస్ట్ లో. హాబీగంజ్, గాంధీనగర్, ఢిల్లీ, ముంబై రైల్వే స్టేషన్లలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయనున్నారు. ఇకపై 24గంటల పాటు కమాండోల పర్యవేక్షణలో రైల్వేస్టేషన్ లు ఉండనున్నాయి.
కేంద్రం నిర్ణయం: రైల్వేస్టేషన్ లలో టైట్ సెక్యురిటీ
- దేశం
- June 6, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ