కోల్కతా: ఇంధన ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ పరిస్థితుల్లో టోల్ ట్యాక్స్ వసూల్లను తాత్కాలికంగా నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోరారు. చమురు ధరలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మమత. కరోనా కష్టాలకు తోడు ధరల పెరుగుదల భారంతో ఇబ్బందిపడుతున్నందున జీఎస్టీ కాలపరిమితిని మరో ఐదేళ్లపాటు పొడిగించాలని మమతాబెనర్జీ సూచించారు.
ఇవి కూడా చదవండి
వైరల్ పిక్: నమస్కారం పెడుతుండగా పక్కచూపులు
ఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా
ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ కూల్చివేత
గవర్నర్ ప్రోటోకాల్ పై కేంద్ర హోంశాఖ సీరియస్..?