హైదరాబాద్లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ముందు 48 సంవత్సరాల రాంచందర్ అనే వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటుగా వేగంగా వచ్చిన మారుతీ కారు రాంచందర్ను ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన రాంచందర్.. ప్రమాదస్థలంలోనే మృతిచెందాడు. వాహనదారుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు.. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు.. స్పాట్లోనే మృతి
- హైదరాబాద్
- April 7, 2021
లేటెస్ట్
- జపాన్ చూపు యువ భారత్ వైపు.!
- కార్మిక వ్యతిరేక చర్యలపై సమరం
- తొలిసారి అంతరిక్షంలో సైనిక విన్యాసాలు
- రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నరు : మంత్రి పొన్నం ప్రభాకర్
- పొంచి ఉన్న నిప్పు ముప్పు
- రాష్ట్రంలో పడిపోయిన ఆయిల్ సీడ్స్ సాగు
- సంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
- అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. ఫ్లాట్ దగ్ధం
- ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ
- నేను కృష్ణుడి గోపికను .. బీజేపీ ఎంపీ హేమ మాలిని ప్రకటన
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్