
నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర సహకార సంఘాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన డీసీసీ ప్రెసిడెంట్మానాల మోహన్రెడ్డి మంగళవారం మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి జిల్లాలోని భీంగల్ఆర్టీసీ బస్ డిపోను పునరుద్ధరించాలని ఆయన కోరారు.