మెదక్

ముగ్గురు ప్రాణాలు తీసిన ఈత సరదా.. మృతులు హైదరాబాద్ వాసులు

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి గ్రామంలోని చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతిచెందారు. మాసాన్ పల్లిలో బంధువుల ఇంటికి వచ్

Read More

సర్పంచి భర్త అదృశ్యం.. పెండింగ్ బిల్లులు రాలేదని మనస్థాపం

సర్పంచి భర్త అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచి పంబాల

Read More

భూములు అమ్మనియ్యరు..తాకట్టు పెట్టనియ్యరు..!

భూములు అమ్మనియ్యరు..తాకట్టు పెట్టనియ్యరు..!     జహీరాబాద్​ పరిధిలోని నిమ్జ్ ​బాధిత రైతుల ఆవేదన     నిషేధిత జాబితా

Read More

దళిత బంధు కమీషన్లు వాపస్ ఇయ్యండి

సిద్దిపేట/చేర్యాల, వెలుగు:  దళితబంధు పేరిట అధికార పార్టీ నేతలు వసూలు చేసిన కమీషన్లు తిరిగి ఇవ్వాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సైలెం

Read More

కేసీఆర్​ ఒక్కరే బీజేపీపై పోరాడుతారా?.. ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్న నారాయణ

సీఎం కేసీఆర్​ తీరుపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు, కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలను పిలవకుండా ఏక

Read More

నంగునూరులో ఆయిల్​ ఫ్యాక్టరీ.. రూ. 200 కోట్లతో అభివృద్ది

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్​ రావు పర్యటించారు. నంగునూరులో ఎంపీడీవో ఆఫీసు,నూతన తహసీల్దార్ భవనాలతో పాటు బట్టర్ ఫ్లై వెలుగులో నాలుగు లైన్ల రహదారి నిర

Read More

డెవలప్​మెంట్​ పేరుతో స్వాధీనానికి సర్కారు స్కెచ్​

కోట్లు పలికే భూమి  లక్షలకే తీసుకునే ప్లాన్​ ప్రపోజల్స్‌‌ పెట్టామంటున్న తహసీల్దార్‌‌‌‌ మండిపడుతున్న  లక్

Read More

సంగారెడ్డిలో ఫ్లిప్​కార్ట్​ ఫుల్​ ఫిల్​మెంట్ ​సెంటర్​.. 40 వేల మందికి ఉపాధి

హైదరాబాద్​, వెలుగు: ఈ–-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌‌‌కార్ట్ తెలంగాణలో తన బిజినెస్​ను విస్తరించింది.  సంగారెడ్డిలో కొత్త ఫుల్

Read More

గిఫ్టులకు పడిపోయారు..నిండా మోసపోయారు..

ఈ మధ్య ఆన్ లైన్ పేరుతో సైబర్ నేరగాళ్లు నగదు కొట్టేస్తూ.. సొమ్ము పోగు చేసుకుంటున్నారు. మాయమాటలు చెప్తూ మహిళలను మోసం చేస్తున్నారు. లక్షల్లో దోచేసుకుంటున

Read More

కేసీఆర్ తాత..  మాకేంటి ఈ బాధ

చంటి పిల్లలతో జీపీఎస్‌‌ల సమ్మె మెదక్, వెలుగు: తమను రెగ్యులరైజేషన్ చేయాలని మెదక్​ కలెక్టరేట్ వద్ద 4రోజులుగా సమ్మె చేస్తున్న జీపీఎస్&z

Read More

యాసంగి పంటనష్టం రూ.450 కోట్లు!

సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న 86,206 ఎకరాలు మెదక్‌ జిల్లాలో మరో 25,166  ఎకరాల్లో నష్టం ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కురిసిన వర్షాన

Read More

పోక్సో కేసులో  25 ఏండ్లు జైలు

మెదక్​టౌన్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ మెదక్​జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీశారద తీ

Read More

బీజేపీ, కాంగ్రెస్ నేతలు గజినీల్లా వ్యవహరిస్తున్నరు : మంత్రి హరీష్ రావు 

గొల్ల కుర్మ, యాదవులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారని మంత్రి హరీష్ రావు చెప్పారు.

Read More