ప్రభుత్వ దవాఖాన్లలో రోగికిచ్చే మందుల వివరాలను ఆన్లైన్ చేయడం సోమవారం నుంచి ప్రారంభమైంది. ప్రతి దవాఖానలో ఇదే పద్ధతి పాటించనున్నారు. ఈ ఔషధి పోర్టల్లో లాగిన్ అవడానికి ప్రతి దవాఖానకు ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు. వీటి ద్వారా రోగికిచ్చిన ప్రతి ట్యాబ్లెట్ వివరాలనూ పోర్టల్లో నమోదు చేయాలి. ఇకపై రోగులకు రెండు మందుల చీటీలు ఇస్తారు. ఒకటి ఫార్మసిస్ట్ దగ్గరే ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో మందులిచ్చి రోగులను పంపించేసి, రెండో చిట్టీ సాయంతో ఆన్లైన్ లో నమోదు చేస్తారు. జులై ఫస్ట్నుంచి ఈ పద్ధతిని తప్పనిసరి చేశారు. ఓపీ, ఐపీ రోగుల సంఖ్య, అందుబాటులో ఉన్న మందుల వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా జిల్లా వివరాలను డీఎంహెచ్వోలకు పంపిస్తారు.
ప్రతి ట్యాబ్లెట్కు పక్కాలెక్క
- హైదరాబాద్
- July 2, 2019
లేటెస్ట్
- రూ.20 వేల కోట్లు పెట్టినా.. గంగానది ఎందుకు క్లీన్ కాలే: జైరాం రమేశ్
- సిప్లాలో వాటా అమ్మకం
- శనివారం క్లైమాక్స్ షూట్
- మరోసారి మమ్ముట్టితో..
- డై హార్డ్ ఫ్యాన్స్ కోసం..
- బీజేపీ మీడియా కో ఆర్డినేటర్పై కేసు
- రికార్డుస్థాయిలో వాహన అమ్మకాలు
- హాలీవుడ్ సిరీస్లో..
- తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించండి
- వరి కొయ్యకాలను తగలబెట్టకుండా చర్యలు చేపట్టండి
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!