షిల్లాంగ్ : మేఘాలయ బొగ్గు గని నుంచి 77 రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని బయటికి తీశారు. తూర్పు జయంతియా జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గు గనిలో గత డిసెంబరు 13న 15మంది కార్మికులు చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు చేస్తున్న నేవీ సిబ్బం ది గురువారం రెండో మృతదేహాన్ని వెలికితీసింది. గనిలోపల 200 అడుగుల లోతులో బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని తీశామని నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. జనవరి 23న బొగ్గుగని నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. తూర్పు జయంతియా జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగనిలోకి దిగిన కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. నీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
మేఘాలయ బొగ్గుగని ఘటన : 77 రోజుల తర్వాత.. రెండో శవం
- దేశం
- March 1, 2019
లేటెస్ట్
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
- మాదాపూర్, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్ జామ్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం