ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 8 లక్షల మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల స్కూళ్లు, కాలేజ్ ల హాస్టల్స్ లో చదువుతుండగా.. పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు.. స్కాలర్ షిప్ లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నప్పుడు విద్యార్థులకు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. మెస్ చార్జీలు.. స్కాలర్ షిప్ లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి, గుజ్జ సత్యం అధ్యక్షతన విద్యార్థులతో కలిసి ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టారు. ఇందులో పాల్గొన్న కృష్ణయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. హాస్టల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వాలకు రాకపోవడం దుర్మార్గమన్నారు. హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడాలంటే పోరాటమే మార్గమని సూచించారు.
మెస్ చార్జీలు.. స్కాలర్ షిప్ లు పెంచాలి : ఆర్. కృష్ణయ్య డిమాండ్
- హైదరాబాద్
- March 4, 2024
లేటెస్ట్
- కచ్ అజ్రాఖ్కు జీఐ సర్టిఫికెట్
- ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ ట్రీట్
- సివిల్ కోడ్పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి : అర్వింద్
- మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు
- ఒకే సీట్లో ముగ్గురు చుట్టాలు.. ఒడిశాలో ఫ్యామిలీ ఫైట్
- ఓటును అమ్ముకుంటే శవంతో సమానం
- జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : వినయ్ రెడ్డి
- పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 5,233 మంది
- భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట
- మల్కాజిగిరికి కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ నియామకం
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?