
మరికల్, వెలుగు: రాష్ట్ర మైనింగ్, కార్మికశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్ లో ఎన్నారై సెల్ అడ్వైజరీ కమిటీ సన్మానించింది. మంగళవారం మండలంలోని జిన్నారం గ్రామానికి చెందిన ఎన్నారై సెల్ అడ్వైజరీ కమిటీ మెంబర్నంగి దేవేందర్రెడ్డి, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి శాలువాతో సత్కరించారు.
బాచిరెడ్డితో పాటు పలువురు ఉన్నారు.