మంత్రి వివేక్‌ వెంకటస్వామిని సన్మానించిన ఎన్నారై సెల్ అడ్వైజరీ కమిటీ

మంత్రి వివేక్‌ వెంకటస్వామిని సన్మానించిన ఎన్నారై సెల్ అడ్వైజరీ కమిటీ

మరికల్, వెలుగు: రాష్ట్ర మైనింగ్, కార్మికశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్​ వెంకటస్వామిని హైదరాబాద్ లో ఎన్నారై సెల్ అడ్వైజరీ కమిటీ సన్మానించింది. మంగళవారం మండలంలోని జిన్నారం గ్రామానికి చెందిన ఎన్నారై సెల్ అడ్వైజరీ ​కమిటీ మెంబర్​నంగి దేవేందర్​రెడ్డి, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్వర్​రెడ్డి శాలువాతో సత్కరించారు. 

బాచిరెడ్డితో పాటు పలువురు ఉన్నారు.