న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచన చేశారు. కాగా, దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు.
విదేశాంగ మంత్రి జైశంకర్ కు కరోనా
- దేశం
- January 28, 2022
లేటెస్ట్
- 10 ఏండ్లు పాలించి 5 నెలల్లోనే కుప్పకూలిన బీఆర్ఎస్: రాజగోపాల్ రెడ్డి
- కచ్ అజ్రాఖ్కు జీఐ సర్టిఫికెట్
- ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ ట్రీట్
- సివిల్ కోడ్పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి : అర్వింద్
- మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు
- ఒకే సీట్లో ముగ్గురు చుట్టాలు.. ఒడిశాలో ఫ్యామిలీ ఫైట్
- ఓటును అమ్ముకుంటే శవంతో సమానం
- జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : వినయ్ రెడ్డి
- పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 5,233 మంది
- భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?