- హౌసింగ్ ఆఫీసర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్, వెలుగు : హౌసింగ్ బోర్డుకు రెంట్, లీజు అమౌంట్కట్టని వారి నుంచి బకాయిలు వసూలు చేయాలని అధికారులను హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో హౌసింగ్పై మంత్రి రివ్యూ చేపట్టారు. హౌసింగ్ బోర్డు నుంచి లీజుకు తీసుకొని అమౌంట్కట్టని
బిల్డింగులను రెంటుకు తీసుకొని అద్దె కట్టని వారికి నోటీసులు పంపా లని అధికారులకు స్పష్టం చేశారు. భూములు, బిల్డింగ్లు, లీజు వివరాలను అధికారులు మంత్రికి అందచేశారు. ఈ మీటింగ్లో ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి తదితరులు పాల్గొన్నారు.
