ప్రాణం ఉన్నంత వరకు మహబూబ్‎నగర్ అభివృద్దికి కృషి చేస్తా 

ప్రాణం ఉన్నంత వరకు మహబూబ్‎నగర్ అభివృద్దికి కృషి చేస్తా 

ప్రశాంతంగా ఉన్న పాలమూరులో కల్లోలం సృష్టించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైరయ్యారు. వారి కుట్రలను ఏ మాత్రం సహించేది లేదన్నారు. ప్రాణం ఉన్నంత వరకు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని చెప్పారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తనని... ప్రజలే కాపాడుకుంటారని అన్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన మహిళా దినోత్స వేడుకల్లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.