
అలంపూర్, వెలుగు: మంత్రి వాకిటి శ్రీహరిని ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్, సంఘం నాయకులు హైదరాబాద్లో ఆదివారం నాడు మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ల్లాలో మత్స్యకారుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. మద్దిలేటి తిమ్మప్ప, రాముడు, మురళి చెన్నయ్య, నాగులు, మాణిక్యం, వీరన్న, మద్దిలేటి లక్ష్మన్న, రంగన్న పాల్గొన్నారు.