మాలల వివాహ పరిచయ వేదిక కార్యక్రమంలో మంత్రి వివేక్కు సన్మానం

మాలల వివాహ పరిచయ వేదిక కార్యక్రమంలో  మంత్రి వివేక్కు సన్మానం

మల్కాజిగిరిలోని పద్మావతి గార్డెన్స్​లో ఆదివారం రిటైర్డ్​ ఉద్యోగుల ఆధ్వర్యంలో మాలల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు కాగా, సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మాలల వివాహ వేదిక చైర్మన్​ త్యాగరాజు, అధ్యక్షుడు కపిల్​కుమార్, సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరరీ నర్సింగ్​రావు పాల్గొన్నారు.