తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను వారు శాలువాతో సత్కరించారు. అనంతరం సీఎంతో కాసేపు ముచ్చటించారు. నియోజక అభివృద్థి పనులు, జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారం, పోలింగ్ విషయాల గురించి సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
- హైదరాబాద్
- May 14, 2024
లేటెస్ట్
- వేట మొదలు..నేడు ఏడు ఈవెంట్లలో బరిలోకి ఇండియా అథ్లెట్లు
- వణికిస్తున్న వైరల్ ఫీవర్.. రోగులతో దవాఖానలు కిటకిట
- మూడోసారి గెలిచినా కేసీఆర్ తీరు మారలే
- పారిస్ మెరిసె..ప్రపంచం మురిసె
- కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయకుంటే.. 50 వేల రైతులతో వచ్చి ఆన్ చేస్తం: కేటీఆర్
- మీరే నాశనం చేసి..మీరే డెడ్లైన్ పెడ్తరా?: ఉత్తమ్
- కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే
- గొర్రెల లెక్క తప్పింది.. 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినయ్
- ఎల్ఆర్ఎస్ కోసం జిల్లాకో టీమ్
- 17 మందికే టాప్ ర్యాంక్.. నీట్ యూజీ 2024 రీ రివైజ్డ్ ఫలితాలు
Most Read News
- తగ్గిన బంగారం ధర..హైదరాబాద్ లో ఎంతంటే?
- శ్రీశైలానికి భారీ వరద
- Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి
- హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
- పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..
- Kitchen Tips: వాడేసిన మెడిసిన్ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్ మెరుస్తుంది...చూస్తే వావ్ అనాల్సిందే...!
- రుణమాఫీ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- జగిత్యాలలో పలు హోటళ్లకు ఫైన్లు
- Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్షాకు అరుదైన గౌరవం
- జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!