అసెంబ్లీ సాక్షిగా.. గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్‌‌‌‌ అనేసిన ఎమ్యెల్యే

అసెంబ్లీ సాక్షిగా.. గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్‌‌‌‌ అనేసిన ఎమ్యెల్యే

గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్‌‌‌‌: కేపీ వివేకానంద

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గవర్నర్‌‌‌‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బలపరుస్తూ.. మొదట‘‘గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్‌‌‌‌’’ అని సంబోధించారు. మంత్రిని ముఖ్యమంత్రిగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తించకుండానే ప్రసంగాన్ని కొనసాగించారు.  కేంద్రంలో సీఎం కేసీఆర్‌‌‌‌లాంటి నాయకత్వం అవసరముందని కేంద్ర మంత్రి పీయూష్‌‌‌‌ గోయల్‌‌‌‌ బయో ఏషియా సదస్సులో అన్నారని కేపీ వివేకానంద తెలిపారు. మిషన్‌‌‌‌ భగీరథ నీళ్లు ఇచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్‌‌‌‌ కేసు కూడా నమోదు కాలేదని ఒక ఎన్‌‌‌‌జీవో స్టడీ చేసి చెప్పిందన్నారు.

For More News..

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

17 నెలల తర్వాత మండలికి వచ్చిన కేసీఆర్

ఇంటర్ ఇంగ్లిష్‌లో 5 తప్పులు.. ఆ తప్పులు ఇవే..

ఇంటికో ఉద్యోగం ఇస్తమని నేను ఎప్పుడూ అనలేదు