బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్కు లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని కవిత లేఖలో పేర్కోన్నారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తుందని , దురుద్దేశ్యంతో వ్యవహరిస్తుందని కవిత ఆరోపించారు. అందుకే తన పాత ఫోన్లన్నీ ఇచ్చేస్తున్నానని పేర్కొంది. నవంబర్ లోనే తాను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ప్రచారం చేసిందని, ఏ ఉద్దేశ్యంతో ఇలా చేశారని కవిత ఈడీని ప్రశ్నించారు. మహిళల ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అంటే స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందన్నారు. ఫోన్ల విషయంలో కనిసం సమన్లు కూడా ఇవ్వలేదని కవిత తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను విచారణకు సహకరిస్తున్నానని కవిత తెలిపారు. మార్చి21న రెండోరోజు ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు తన ఫోన్లను మీడియాకు చూపించారు.
రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్రు.. ఈడీకి కవిత లేఖ
- తెలంగాణం
- March 21, 2023
లేటెస్ట్
- మానుకోట కాంగ్రెస్ కంచుకోట
- గాలివాన బీభత్సం.. భారీగా పంటనష్టం
- కార్మికులు ఎటువైపో..? .. ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్లే అధికం
- దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటం మోదీ పాపులారిటీ పెరిగింది: అమిత్ షా
- లక్ష్మీ కటాక్షం మూవీ ట్రైలర్ లాంచ్
- జైల్లో కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్
- పొట్టేల్ మూవీ టీజర్ లాంచ్
- ఎన్నికల టైమ్లోనూ ఆర్థిక క్రమశిక్షణ... ఇండియా ఆర్థిక వ్యవస్థ భేష్
- పల్లెటూరి నేపథ్యంలో..
- రామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి